భారత్ కు ట్విట్టర్ భారీ సహాయం
- May 11, 2021
భారత్ లో కరోనా కట్టడి చర్యలకు ట్విట్టర్ సుమారు రూ.110 కోట్ల విరాళాన్ని ప్రకటించింది. దేశంలో కోవిడ్-19ను ఎదుర్కొనేందుకుగాను పాటుపడుతున్న మూడు ఎన్జీవో సంస్థలకు ఈ విరాళాన్ని అందిస్తున్నట్లు ట్విట్టర్ సీఈఓ జాక్ పాట్రిక్ డోర్సే తెలిపారు.ఆక్సిజన్, పీపీ ఈ కిట్స్, మందుల కొనుగోలుకు కేర్,ఎయిడ్ ఇండియా,సేవా ఇంటర్నేషనల్ యూఎస్ఏ అనే మూడు ప్రభుత్వేతర సంస్థలకు విరాళంగా ఇస్తున్నట్లు చెప్పారు.ఇందులో కేర్ ఎన్జీవోకు 10 మిలియన్ డాలర్లు కేటాయించగా..మిగతా రెండు సంస్థలకు 2.5 మిలియన్ డాలర్ల చొప్పున విరాళమిచ్చారు.
తాజా వార్తలు
- ఎలిమినేటర్లో హైదరాబాద్కు బిగ్ షాక్..
- ఫైటర్ జెట్ల తయారీకి గ్రీన్ సిగ్నల్
- ఎవరెస్ట్ శిఖరం పై హైదరాబాదీ మృతి..
- ఏపీ ప్రభుత్వంతో BYST ఒప్పందం!
- ప్రధాని మోదీతో ముగిసిన సీఎం విజయ్ సమావేశం
- ఈద్ అల్-అధా శుభాకాంక్షలు తెలిపిన భారత రాయబారి పరామిత త్రిపాఠి..!!
- సుల్తాన్ ఖబూస్ మస్జీదులో ఈద్ ప్రార్థనలు చేసిన సుల్తాన్..!!
- మినాలో భద్రతను సమీక్షించిన ఇంటీరియర్ మినిస్టర్..!!
- లుసైల్ ప్యాలెస్లో ఈద్ అల్-అధా వేడుకల్లో పాల్గొన్న అమీర్..!!
- మనామా సూక్లో ఈద్ సందడి..జోరుగా సాగిన కొనుగోళ్లు..!!









