ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన బహ్రెయిన్ బృందం
- May 12, 2021
బహ్రెయిన్: ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పర్వత శిఖరం ఎవరెస్ట్ ను బహ్రెయిన్ బృందం విజయవంతంగా అధిరోహించింది. ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన బృందంలో బహ్రెయిన్ ప్రిన్స్ షేక్ మొహమ్మద్ హమద్ మొహమ్మద్ అల్ ఖలీఫా తో పాటు బహ్రెయిన్ రాయల్ గార్డ్ సభ్యులు ఉన్నారు. మొత్తం 16 మంది ఉన్న బృందంలో నలుగురు మినహాయి పన్నెండు మంది పర్వత శిఖరాగ్రానికి చేరుకున్నట్లు సెవెన్ సమ్మిట్ ట్రెక్స్ చైర్ పర్సన్ మింగ్మా షెర్పా తెలిపారు. మిగిలిన నలుగురు ఆనారోగ్య కారణాలతో తుది వరకు ప్రయాణం కొనసాగించలేకపోయారని వివరించారు.
తాజా వార్తలు
- తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు షాక్!
- ఎన్టీఆర్ ఘాట్ వద్ద తారక్, పురందేశ్వరి భావోద్వేగ నివాళులు
- న్యూఢిల్లీలో ‘అప్నాపన్’ పుస్తకావిష్కరణలో పాల్గొన్న వెంకయ్య నాయుడు
- మహానాడు తొలిరోజు విజయవంతమైందన్న సీఎం చంద్రబాబు
- బక్రీద్ సందర్భంగా గవర్నర్ శివప్రతాప్ శుక్లా శుభాకాంక్షలు
- సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: సీపీ సుమతి
- మెడికవర్ హైటెక్ సిటీలో అత్యాధునిక ER-SSU యూనిట్ ప్రారంభం
- రాజస్థాన్లో ఘోర ప్రమాదం..నలుగురు సజీవ దహనం!
- కర్ణాటక రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్: సీఎం పదవికి సిద్ధరామయ్య రాజీనామా!
- కువైట్పై క్షిపణి, డ్రోన్ దాడులు..అప్రమత్తమైన వైమానిక రక్షణ వ్యవస్థ









