ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన బహ్రెయిన్ బృందం
- May 12, 2021
బహ్రెయిన్: ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పర్వత శిఖరం ఎవరెస్ట్ ను బహ్రెయిన్ బృందం విజయవంతంగా అధిరోహించింది. ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన బృందంలో బహ్రెయిన్ ప్రిన్స్ షేక్ మొహమ్మద్ హమద్ మొహమ్మద్ అల్ ఖలీఫా తో పాటు బహ్రెయిన్ రాయల్ గార్డ్ సభ్యులు ఉన్నారు. మొత్తం 16 మంది ఉన్న బృందంలో నలుగురు మినహాయి పన్నెండు మంది పర్వత శిఖరాగ్రానికి చేరుకున్నట్లు సెవెన్ సమ్మిట్ ట్రెక్స్ చైర్ పర్సన్ మింగ్మా షెర్పా తెలిపారు. మిగిలిన నలుగురు ఆనారోగ్య కారణాలతో తుది వరకు ప్రయాణం కొనసాగించలేకపోయారని వివరించారు.
తాజా వార్తలు
- జంతర్ మంతర్ ఉద్యమం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం: పరకాల ప్రభాకర్
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్
- కేంద్ర విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ప్రహ్లాద్ జోషి..
- విమానాల రద్దు పై వస్తున్న వార్తలు అవాస్తవం.. సాధారణంగానే సేవలు: కువైట్ ఎయిర్వేస్
- డిసప్పియర్ ఇంక్తో చెక్కు.. ఓ అరబ్ వ్యక్తికి షాకిచ్చిన దుబాయ్ కోర్టు..!!
- కువైట్ లో బాటిల్ వాటర్ కొనుగోలుపై పరిమితి కొనసాగింపు..!!
- ఉగ్రవాద ముఠా అరెస్ట్ పై కువైట్ హోంశాఖ క్లారిటీ..!!







