కరోనా వ్యాక్సినేషన్ యథాతథంగా..
- May 12, 2021
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో లాక్ డౌన్ ప్రారంభమైనా కరోనా వ్యాక్సినేషన్ యథాతథంగా కొనసాగుతోంది. టీకా తీసుకునే వారికి ఆంక్షల నుంచి మినహాయింపు ఇచ్చారు. ప్రభుత్వ టీకా కేంద్రాల్లో 45 ఏళ్లు దాటిన వారికి రెండో డోసు ఇస్తున్నారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 వరకు టీకా ఇస్తామని అధికారులు తెలిపారు.మొదటి డోసు వేయించుకున్నట్లు సర్టిఫికెట్ లేదా మెసేజ్ చూపిస్తే టీకా కేంద్రానికి వెళ్లేందుకు పోలీసులు అనుమతి ఇస్తున్నారు.
తాజా వార్తలు
- కేసీఆర్తో జీవన్ రెడ్డి భేటీ
- డ్రోన్ అటాక్స్ పై కువైట్ వార్నింగ్..!!
- ఖతార్లో భారత విదేశాంగ మంత్రి కీలక చర్చలు..
- సోహార్ లో భారీగా ఆల్కాహాల్ సీజ్..!!
- ప్రయాణికులకు సౌదియా గుడ్ న్యూస్..!!
- అబుదాబిలో ఫుల్ కోహ్లీ రెస్టారెంట్ మూసివేత..!!
- బహ్రెయిన్ జైళ్ల శాఖలో సంస్కరణలు..!!
- సముద్రయానంలో ఖతార్ పురోగతి..Q1లో రికార్డు..!!
- నోట్ల కట్టల వివాదం..అలహాబాద్ హైకోర్టు జడ్జి రాజీనామా
- ఏపీ ప్రజలకు అలర్ట్..ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు..









