భారత్ కరోనా అప్డేట్
- May 13, 2021
న్యూ ఢిల్లీ: భారత్ లో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి.రోజు రోజుకు దేశంలో కరోనా కేసులు భారీ సంఖ్యలో నమోదయ్యాయి.ప్రభుత్వం ఎన్ని కఠిన నిర్ణయాలు చేపట్టినా..ప్రభావం కనిపించడం లేదు.ఇక ఇదిలా ఉండే, దేశంలో కొత్తగా 3,62,727 కరోనా కేసులు నమోదయ్యాయి.దీంతో దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,37,03,665 కి చేరింది.ఇందులో 1,97,34,823 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 37,10,525 కేసులు యాక్టీవ్గా ఉన్నాయి.ఇక గడిచిన 24 గంటల్లో కరోనాతో 4,120 మంది మృతి చెందారు.దీంతో దేశంలో నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 2,58,317కి చేరింది.ఇక 24 గంటల్లో 3,52,181 మంది కరోనా నుంచి కోలుకోవడం శుభపరిణామం.
తాజా వార్తలు
- లెబనాన్ పై ఇజ్రాయెల్ బాంబుల వర్షం...
- ఇరాన్ సంచలన నిర్ణయం
- కేంద్ర క్యాబినెట్ కీలక నిర్ణయాలు
- తెలంగాణలో కొత్త ఎయిర్పోర్టులు..కేంద్రం కీలక ప్రకటన
- IPL ఆటగాళ్లకు బీసీసీఐ కొత్త రూల్స్
- ఏవియేషన్ విద్యార్థులకు అంతర్జాతీయ ఇంటర్న్షిప్ అవకాశం
- యూఏఈలో పర్యటించనున్న కేంద్ర మంత్రి జైశంకర్
- సీఎం రేవంత్ రెడ్డితో టాటా లాక్హీడ్ మార్టిన్ ఎండీ భేటీ
- కాగజ్నగర్ రైల్వే బ్రిడ్జి నిర్మాణంలో ప్రమాదం
- అమెరికా-ఇరాన్ కాల్పుల విరమణ..స్వాగతించిన భారత్









