ఆరుగురు పౌర వ్యాపరవేత్తల ఆస్తుల్ని జప్తు చేసిన ఖతార్
- May 13, 2021
దోహా: ఖతార్, ఆరుగురు స్థానిక వ్యాపరవేత్తల ఆస్తుల్ని జప్తు చేయడం జరిగింది. ఫైనాన్స్ మినిస్టర్ అరెస్ట్ నేపథ్యంలో హై ర్యాంకింగ్ ఫిగర్స్ అరెస్టు తెరపైకొచ్చింది. అన్ని ఫైనాన్షియల్ సంస్థలకూ సెంట్రల్ బ్యాంకు, ఆ ఆరుగురి పేర్లను తెలియజేయడం జరిగింది. అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ, ప్రజా ధనాన్ని అడ్డగోలుగా వినియోగించారన్నది ఫైనాన్స్ మినిస్టర్ అలీ షరీఫ్ అల్ ఎమాదిపై ఆరోపణ. ఈ అరెస్టు ఖతార్ చరిత్రలోనే అత్యంత ప్రత్యేకమైనదని నిపుణులు చెబుతున్నారు. ప్రపంచ కప్ సన్నాహాలు సహా అనేక అంశాలకు సంబంధించి అల్ ఇమాది, కీలక పాత్ర పోషించారు.. నిధుల విడుదల విషయమై.
తాజా వార్తలు
- 10 వేలకు పైగా విమాన సర్వీసులు నిలిపివేత
- ఇరాన్లో భారతీయులకు కేంద్రం అత్యవసర అలర్ట్..
- చమురు నిల్వలకు నెలవైన ఖర్గ్ ద్వీపం పై అమెరికా దాడులు
- అస్సాం, కేరళం, పుదుచ్చేరిలో ముగిసిన ఎన్నికల ప్రచారం
- నకిలీ కరెన్సీ కలిగి ఉన్నందుకు 3 ఏళ్ల జైలు శిక్ష..!!
- పాస్పోర్ట్ సేవలు వేగవంతం..కాజ్వే వద్ద సిబ్బందికి ఎలక్ట్రిక్ స్కూటర్లు..!!
- యుద్ధ నివారణకు ప్రయత్నించినా..గల్ఫ్ దేశాల పై ఇరాన్ దాడి చేసింది..!!
- ఒమన్లో వైమానిక కార్యకలాపాలను నివేదించాలని ప్రజలకు విజ్ఞప్తి..!!
- హకీమ్ డిజిటల్ ప్లాట్ఫామ్..తగ్గిన వెయిటింగ్ టైమ్: QRCS
- సంతానశెల్వానికి ఏడాదిపాటు సాలరీ చెల్లించనున్న 'అల్ థికా గ్రూప్'..!!









