'సావిత్రి' చిత్రం ఆడియో విడుదల వేడుక...
- March 04, 2016
నూతన దర్శకుడు పవన్ సాదినేని దర్శకత్వంలో నారా రోహిత్, నందిత జంటగా రూపొందుతున్న 'సావిత్రి' చిత్రం ఆడియో విడుదల వేడుక హైదరాబాద్లోని జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్లో జరిగింది. కృష్ణ చైతన్య సంగీతం అందించిన ఈ చిత్రం ఆడియో ఆవిష్కరణకు నందమూరి బాలకృష్ణ ముఖ్య అతిథిగా హాజరై ఆడియో సీడీని విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో చిత్ర బృందంతో పాటు తారకరత్న, సిద్ధు, శ్రద్ధాదాస్, రష్మి, ధన్యా బాలకృష్ణ, దర్శకుడు ప్రవీణ్ సత్తారు తదితరులు హాజరయ్యారు.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









