'సావిత్రి' చిత్రం ఆడియో విడుదల వేడుక...
- March 04, 2016
నూతన దర్శకుడు పవన్ సాదినేని దర్శకత్వంలో నారా రోహిత్, నందిత జంటగా రూపొందుతున్న 'సావిత్రి' చిత్రం ఆడియో విడుదల వేడుక హైదరాబాద్లోని జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్లో జరిగింది. కృష్ణ చైతన్య సంగీతం అందించిన ఈ చిత్రం ఆడియో ఆవిష్కరణకు నందమూరి బాలకృష్ణ ముఖ్య అతిథిగా హాజరై ఆడియో సీడీని విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో చిత్ర బృందంతో పాటు తారకరత్న, సిద్ధు, శ్రద్ధాదాస్, రష్మి, ధన్యా బాలకృష్ణ, దర్శకుడు ప్రవీణ్ సత్తారు తదితరులు హాజరయ్యారు.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







