ప్రధాని మోదీ పై రాహుల్ విమర్శలు
- May 14, 2021
న్యూ ఢిల్లీ: దేశంలో కరోనా ఉధృతి వేళ ప్రధాని మోదీ కనిపించడం లేదని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఎద్దేవా చేశారు.కరోనా వ్యాక్సిన్లు, ఆక్సిజన్, మందులతో సహా ప్రధాని మోదీ కనిపించకుండా పోయారని, మనకు ఇక మిగిలింది మోదీ ఫొటోలే అని ట్విట్టర్ లో విమర్శించారు.దేశంలో ప్రస్తుతం వ్యాక్సిన్లు కూడా అందుబాటులో లేవని, కోవిడ్ సెకండ్ వేవ్ విజృంభణ తో కేసులు విపరీతంగా పెరుగుతున్నాయని రాహుల్ ఆవేదన వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- మహిళా సంఘాలకు మరో తీపి కబురు తెలిపిన రేవంత్ ప్రభుత్వం
- ట్రంప్ ఇరాన్ వార్ వార్నింగ్: 24 గంటల్లో విధ్వంసం అంటూ సంచలనం
- తెలంగాణ జర్నలిస్టులకు కీలక అప్డేట్
- సౌదీ అరేబియాలో 69 అడ్మిన్ సపోర్టు ఉద్యోగాలు లోకలైజ్..!!
- ఊరట..మూడవ ఏడాది ఫీజులను ఫ్రీజ్ చేసిన దుబాయ్ స్కూల్..!!
- వాటర్ సర్కస్ః కొత్త తేదీలను ప్రకటించిన విజిట్ ఖతార్..!!
- ఆహార భద్రతా వారోత్సవాల అవగాహన ప్రదర్శన ప్రారంభం..!!
- ప్రభావిత ప్రాంతాలను సందర్శించవద్దు..కువైట్ లో అలెర్ట్..!!
- నాలుగు కొత్త దక్షిణాసియా సిటీలకు గల్ఫ్ ఎయిర్ సర్వీసులు..!!
- యూఏఈ అధ్యక్షుడితో భేటీ అయిన కువైట్ విదేశాంగ మంత్రి









