ప్రధాని మోదీ పై రాహుల్ విమర్శలు
- May 14, 2021
న్యూ ఢిల్లీ: దేశంలో కరోనా ఉధృతి వేళ ప్రధాని మోదీ కనిపించడం లేదని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఎద్దేవా చేశారు.కరోనా వ్యాక్సిన్లు, ఆక్సిజన్, మందులతో సహా ప్రధాని మోదీ కనిపించకుండా పోయారని, మనకు ఇక మిగిలింది మోదీ ఫొటోలే అని ట్విట్టర్ లో విమర్శించారు.దేశంలో ప్రస్తుతం వ్యాక్సిన్లు కూడా అందుబాటులో లేవని, కోవిడ్ సెకండ్ వేవ్ విజృంభణ తో కేసులు విపరీతంగా పెరుగుతున్నాయని రాహుల్ ఆవేదన వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- డోనాల్డ్ ట్రంప్ కొత్త స్కీమ్..
- జల వివాదాల పై రాష్ట్రాలకు ప్రధాని మోదీ కీలక సూచన
- ‘ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్’తో రాష్ట్రాల మధ్య సాంస్కృతిక బంధం బలోపేతం: గవర్నర్ శుక్లా
- గోదావరి-కావేరి అనుసంధానం పై కేంద్రం యోచన: సీఎం చంద్రబాబు
- ఎన్టీఆర్ స్ఫూర్తితో తెలంగాణ అభివృద్ధి: సీఎం రేవంత్
- BD50,000 తమ్కీన్-SIO ఫ్రాడ్.. ఐదుగురికి జైలు శిక్ష..!!
- బేస్మెంట్, అసురక్షిత పార్టిషన్ లపై ఫైర్ ఫోర్స్ హెచ్చరిక..!!
- ఒమన్ను హెచ్చరించిన ట్రంప్..!!
- ఖతార్ వ్యాప్తంగా ఈద్ వేడుకలు..!!
- సౌదీలో 10 మంది ఉల్లంఘనదారులకు భారీ జరిమానా..!!









