ఫేస్ మాస్కులు ధరించని 322 మంది పై కేసులు నమోదు
- May 14, 2021
దోహా: కోవిడ్-19 ప్రికాషనరీ మెజర్స్ ఉల్లంఘన నేపథ్యంలో 322 మందిని సంబంధిత వర్గాలు కేసులు నమోదు చేశారు.ఫేస్ మాస్కులు ధరించని కారణంగా 307 మందిపై కేసులు నమోదు చేశారు. సోషల్ డిస్టెన్సింగ్ పాటించని 11 మందిపై కేసులు నమోదు చేయడం జరిగింది. సంబంధిత అథారిటీస్ ఈ కేసుల విచారణను చూస్తున్నాయి. ఉల్లంఘనులకు ఆయా చట్టాల ప్రకారం జరీమానా, జైలు శిక్ష విధించే అవకాశం వుంది.
తాజా వార్తలు
- డోనాల్డ్ ట్రంప్ కొత్త స్కీమ్..
- జల వివాదాల పై రాష్ట్రాలకు ప్రధాని మోదీ కీలక సూచన
- ‘ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్’తో రాష్ట్రాల మధ్య సాంస్కృతిక బంధం బలోపేతం: గవర్నర్ శుక్లా
- గోదావరి-కావేరి అనుసంధానం పై కేంద్రం యోచన: సీఎం చంద్రబాబు
- ఎన్టీఆర్ స్ఫూర్తితో తెలంగాణ అభివృద్ధి: సీఎం రేవంత్
- BD50,000 తమ్కీన్-SIO ఫ్రాడ్.. ఐదుగురికి జైలు శిక్ష..!!
- బేస్మెంట్, అసురక్షిత పార్టిషన్ లపై ఫైర్ ఫోర్స్ హెచ్చరిక..!!
- ఒమన్ను హెచ్చరించిన ట్రంప్..!!
- ఖతార్ వ్యాప్తంగా ఈద్ వేడుకలు..!!
- సౌదీలో 10 మంది ఉల్లంఘనదారులకు భారీ జరిమానా..!!









