ఫేస్ మాస్కులు ధరించని 322 మంది పై కేసులు నమోదు
- May 14, 2021
దోహా: కోవిడ్-19 ప్రికాషనరీ మెజర్స్ ఉల్లంఘన నేపథ్యంలో 322 మందిని సంబంధిత వర్గాలు కేసులు నమోదు చేశారు.ఫేస్ మాస్కులు ధరించని కారణంగా 307 మందిపై కేసులు నమోదు చేశారు. సోషల్ డిస్టెన్సింగ్ పాటించని 11 మందిపై కేసులు నమోదు చేయడం జరిగింది. సంబంధిత అథారిటీస్ ఈ కేసుల విచారణను చూస్తున్నాయి. ఉల్లంఘనులకు ఆయా చట్టాల ప్రకారం జరీమానా, జైలు శిక్ష విధించే అవకాశం వుంది.
తాజా వార్తలు
- యూఏఈ అధ్యక్షుడితో భేటీ అయిన కువైట్ విదేశాంగ మంత్రి
- ఏపీ రాజధానిగా అమరావతి ఖరారు..కేంద్రం అధికారిక గెజిట్ విడుదల
- ఒక్క రాత్రిలోనే తుడిచిపెట్టేస్తాం: డోనాల్డ్ ట్రంప్
- విశాఖలో డేటా సెంటర్ శంకుస్థాపనకు ముహూర్తం ఫిక్స్
- ఏపీలో విచిత్ర వాతవరణం: మండుతున్న ఎండలు.. కురుస్తున్న వర్షాలు
- ఆదిలాబాద్ ఎయిర్పోర్టుకు ముహూర్తం ఫిక్స్
- ఒకే ఫోన్ కాల్తో BD1,030 కోల్పోయిన మహిళ..!!
- వెబ్సైట్ల విశ్వసనీయత పై SDAIA కీలక సూచనలు..!!
- దుబాయ్-షార్జా-అజ్మాన్ మధ్య కొత్త ట్రాన్స్ పోర్ట్ ప్రణాళిక..!!
- హోర్ముజ్ రాకపోకల పై ఒమన్, ఇరాన్ చర్చలు..!!









