కోవిడ్ 19: ఒమనీ నర్సు మృతి
- May 15, 2021
మస్కట్: మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ వెల్లడించిన వివరాల ప్రకారం, ఒమనీ హెల్త్ వర్కర్ (నర్సు) ఒకరు కరోనా వైరస్ కారణంగా ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. మినిస్టర్ ఆఫ్ హెల్త్ డాక్టర్ అహ్మద్ బిన్ మొహమ్మద్ అల్ సయీది, అధికారులు, ఇతర ఎంఓహెచ్ ఉద్యోగులు, నర్సు మరణం పట్ల సంతాపం వ్యక్తం చేశారు. నర్సు కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. మృతురాలి పేరు షన్నునా అల్ నుమనియాహ్. కాగా, ఇంతకు ముందు ఇద్దరు వలస హెల్త్ వర్కర్స్ కరోనాతో మరణించారు.
తాజా వార్తలు
- మోసగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆర్ఓపి హెచ్చరిక..!!
- Metrash ద్వారా రెసిడెన్స్ పర్మిట్ పునరుద్ధరించే విధానం..!!
- డ్రోన్ దాడిలో దెబ్బతిన్న ప్రాంతాలను పరిశీలించిన ఆర్థిక మంత్రి..!!
- భారీ బడ్జెట్ తో స్మార్ట్ క్లాస్రూమ్ ప్రాజెక్ట్ ను ప్రారంభించిన ISB..!!
- అరఫా డే, ఈద్ అల్ అదా..లాంగెస్ట్ పబ్లిక్ హాలీడే..!!
- సౌదీ అరేబియాలో పలు ప్రాంతాలలో భారీ వర్షాలు..!!
- చెన్నై పై ఆర్సీబీ ఘనవిజయం
- గ్లోబల్ స్పోర్ట్స్ హబ్ గా తెలంగాణ: సీఎం రేవంత్
- పాన్ కార్డు కొత్త రూల్స్..
- యూఏఈ అధ్యక్షుడు–ఇటలీ ప్రధాని భేటీ









