కోవిడ్ 19: ఒమనీ నర్సు మృతి

- May 15, 2021 , by Maagulf
కోవిడ్ 19: ఒమనీ నర్సు మృతి

మస్కట్: మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ వెల్లడించిన వివరాల ప్రకారం, ఒమనీ హెల్త్ వర్కర్ (నర్సు) ఒకరు కరోనా వైరస్ కారణంగా ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. మినిస్టర్ ఆఫ్ హెల్త్ డాక్టర్ అహ్మద్ బిన్ మొహమ్మద్ అల్ సయీది, అధికారులు, ఇతర ఎంఓహెచ్ ఉద్యోగులు, నర్సు మరణం పట్ల సంతాపం వ్యక్తం చేశారు. నర్సు కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. మృతురాలి పేరు షన్నునా అల్ నుమనియాహ్. కాగా, ఇంతకు ముందు ఇద్దరు వలస హెల్త్ వర్కర్స్ కరోనాతో మరణించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com