మే 17 నుంచి ‘షిషా సర్వింగ్’కి అనుమతి
- May 15, 2021
జెడ్డా: కరోనా నేపథ్యంలో బ్యాన్ విధించబడిన షిషా సెర్వింగ్.. త్వరలో తిరిగి అందుబాటులోకి రానుంది. మే 17 నుంచి షిషా సెర్వింగ్ చేయొచ్చని పేర్కొంటూ ఈ మేరకు అథారిటీస్ రెస్టారెంట్లు అలాగే కేఫ్ లకు అనుమతులు మంజూరు చేస్తున్నాయి. ఈ మేరకు మినిస్ట్రీ ఆఫ మునిసిపల్ మరియు రూరల్ ఎఫైర్స్ అండ్ హౌసింగ్ ఓ ప్రకటన విడుదల చేసింది. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల నడుమ షిషాని అనుమతిస్తారు. ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహిస్తారు. వ్యాక్సినేషన్ పొందినవారికి మాత్రమే షిషా కేంద్రాల్లోకి అనుమతించాలి. షిషా సెంటర్లలో పనిచేసే కార్మికులు కూడా ఇమ్యునైజ్ అయి వుండాలి. అలా కాని పక్షంలో ప్రతి వారం కరోనా టెస్ట్ చేయించుకుని, ఆ పీసీఆర్ టెస్ట్ సర్టిఫికెట్ తమ వెంట వుంచుకోవాలి. వాడి పారేసే షిషా హోసెస్ మాత్రమే వినియోగించాల్సి వుంటుంది. ఐదుగురు కంటే ఎక్కువ వ్యక్తులను గ్రూపుగా అనుమతించకూడదు.
తాజా వార్తలు
- దుబాయ్లో ఎయిర్ ట్యాక్సీలకు గ్రీన్ సిగ్నల్..
- ఖమ్మంలో డీజీపీ సి.వి.ఆనంద్ క్రైమ్ సమీక్ష..'బ్యాక్ టు బేసిక్స్'తో సమర్థ పోలీసింగ్కు పిలుపు
- భారత్ ను చూసి ఇండోనేషియా ఎంతో నేర్చుకోవాలి: ఇండోనేషియా ప్రెసిడెంట్
- పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యం..దక్షిణ కొరియాలో మంత్రి లోకేశ్ బిజీ షెడ్యూల్
- ఖతార్ లో భవిష్యత్ ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా స్కాలర్షిప్లు..!!
- ప్యాకేజ్ వీసా.. సౌదీ ప్రయాణం మరింత సులభం..!!
- బసవతారకం ఆసుపత్రికి సంజయ్ దత్ రావడం సంతోషకరం: బాలకృష్ణ
- బహ్రెయిన్లో న్యాయ సేవలకు ఈ-పేమెంట్ సర్వీస్..!!
- ఒమన్లో విద్యుత్ కేబుళ్ల చోరీ.. నలుగురి అరెస్టు..!!
- కువైట్లో కార్మికుల హక్కులకు మరింత రక్షణ..!!







