ఐఎస్ఓ ట్యాంకులతో కువైట్ చేరుకున్న భారత వైమానిక దళ విమానం
- May 15, 2021
కువైట్: భారత వైమానిక దళానికి చెందిన ఐఎల్76 విమానం, ఖాళీ ఐఎస్ఓ ట్యాంకులతో కువైట్ చేరుకుంది. ఆ ట్యాంకుల్ని నింపి, జల మార్గంలో భారతదేశానికి తరలిస్తారు. భారతదేశంలో కరోనా వ్యాప్తి తీవ్రంగా వున్న నేపథ్యంలో కువైట్, భారతదేశానికి అవసరమైన మెడికల్ సామాగ్రిని పంపుతోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పలు యుద్ధ నౌకల ద్వారా ఆక్సిజన్ తరలింపు చేపట్టారు. ప్రధానంగా లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ పెద్దయెత్తున కువైట్ నుంచి భారతదేశానికి సప్లయ్ అవుతోంది.


తాజా వార్తలు
- ఫేక్ డాక్యుమెంట్లతో సిమ్ తీసుకుంటే జైలే..!!
- నకిలీ ‘కన్స్యూమర్ ప్రొటెక్షన్’ లింక్ల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్వ్ సంస్థకు 4 మిలియన్ డాలర్ల కమిట్మెంట్
- అమరావతిలో మరో ఐకానిక్ నిర్మాణం APNRT టవర్!
- దుబాయ్లో ఎయిర్ ట్యాక్సీలకు గ్రీన్ సిగ్నల్..
- ఖమ్మంలో డీజీపీ సి.వి.ఆనంద్ క్రైమ్ సమీక్ష..'బ్యాక్ టు బేసిక్స్'తో సమర్థ పోలీసింగ్కు పిలుపు
- భారత్ ను చూసి ఇండోనేషియా ఎంతో నేర్చుకోవాలి: ఇండోనేషియా ప్రెసిడెంట్
- పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యం..దక్షిణ కొరియాలో మంత్రి లోకేశ్ బిజీ షెడ్యూల్
- ఖతార్ లో భవిష్యత్ ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా స్కాలర్షిప్లు..!!
- ప్యాకేజ్ వీసా.. సౌదీ ప్రయాణం మరింత సులభం..!!







