నిబంధనలు పాటించని రెస్టారెంట్ తాత్కాలికంగా మూసివేత
- May 15, 2021
మనామా: ఇండస్ట్రీ, కామర్స్ మరియు టూరిజం మినిస్ట్రీ, ముహరాక్ గవర్నరేట్ పరిధిలో ఓ రెస్టారెంటుని తాత్కాలికంగా మూసివేస్తూ నిర్ణయం తీసుకుంది.కరోనా నిబంధనల్ని పాటించని కారణంగా ఈ మూసివేత నిర్ణయం తీసుకున్నారు.వారం రోజులపాటు ఈ రెస్టారెంటుని మూసివేయనున్నారు. మినిస్ట్రీకి చెందిన టీమ్ నిర్వహించిన తనిఖీల్లో నిబంధనల ఉల్లంఘన బయటపడిందని అథారిటీస్ వెల్లడించాయి. చిన్నపాటి ఉల్లంఘనలకు పాల్పడుతున్న ఔట్ లెట్స్ వెంటనే తమ తప్పిదాలను సరిదిద్దుకోవాలని మినిస్ట్రీ హెచ్చరించింది.ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహించి, నిబంధనల ఉల్లంఘనపై కొరడా ఝుళిపిస్తున్నారు అధికారులు.
తాజా వార్తలు
- చెన్నై పై ఆర్సీబీ ఘనవిజయం
- గ్లోబల్ స్పోర్ట్స్ హబ్ గా తెలంగాణ: సీఎం రేవంత్
- పాన్ కార్డు కొత్త రూల్స్..
- యూఏఈ అధ్యక్షుడు–ఇటలీ ప్రధాని భేటీ
- హైదరాబాద్లో మూడో భారీ బస్ టెర్మినల్
- ‘ఉగాది గీతాంజలి’ వేడుకలో మెరిసిన మలేషియా–భారత సాంస్కృతిక బంధాలు
- లూలూ హైపర్ మార్కెట్ లో షాప్ నౌ, పే లేటర్..!!
- అల్ సువైఖ్లో ఇద్దరు ఆసియా జాతీయులు అరెస్టు..!!
- మాల్స్ పార్కింగ్ ఏరియాల్లో గాలి నాణ్యతపై కీలక అప్డేట్..!!
- కంపెనీలు ఉద్యోగుల తొలగింపులను నివారించవచ్చా?









