కరోనా బాధితుల్లో సగం మంది 50 ఏళ్ళ లోపువారే
- May 18, 2021ఒమన్: కోవిడ్ 19 ఫీల్డ్ ఆసుపత్రిలో ఆక్యుపెన్సీ రేటు 80 శాతంగా వుంది. అందులో సగం మందికి పైగా 50 ఏళ్ళ లోబడి వయసున్నవారే. ఈ విషయాల్ని కోవిడ్ 19 ఫీల్డ్ ఆసుపత్రి డైరెక్టర్ డాక్టర్ నబిల్ మొహమ్మద్ అల్ లవాతి వెల్లడించారు. 2020 అక్టోబర్ 6న తొలి కేసు రిజిస్టర్ అయ్యిందనీ, ఇప్పటిదాకా 1,300 కేసుల్ని రిసీవ్ చేసుకోవడం జరిగిందని అన్నారు. 1,200 మంది కోలుకున్నారని తెలిపారు. ఇండియన్ మ్యుటేటెడ్ వైరస్ కూడా ఒమన్ చేరుకుని వుండొచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.
తాజా వార్తలు
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి