రెడ్ లైట్ జంప్ చేసే వాహనాల ఇంపౌండ్: విడుదలకు 50,000 దిర్హాములు చెల్లించాల్సిందే
- May 18, 2021యూఏఈ: రెడ్ లైట్ జంప్ చేసిన వాహనాల్ని ఇంపౌండ్ చేయడం జరుగుతుందనీ, అలాంటి కార్లకు 50,000 దిర్హాములు చెల్లించి విడుదల చేసుకోవాల్సి వుంటుందని అబుదాబీ పోలీస్ స్పష్టం చేసింది. ఉల్లంఘనులకు 1,000 దిర్హాముల జరీమానా విధిస్తారు. 12 బ్లాక్ పాయింట్స్ ఎదుర్కోవాల్సి వుంటుంది. ఫీజులు చెల్లించేవరకు వాహనం ‘ఇంపౌండ్’ చేయబడుతుంది. మూడు నెలల్లోగా వాహనాన్ని రిలీజ్ చేసుకోకపోతే, దాన్ని ఆక్షన్ వేస్తారు.
తాజా వార్తలు
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి