కోవిడ్ బారిన పడ్డ సౌదీ కుటుంబాన్ని స్వదేశానికి తరలింపు
- May 18, 2021సౌదీ అరేబియా: భారతదేశంలో కరోనా బారిన పడ్డ సౌదీ కుటుంబాన్ని సౌదీ అరేబియాకి తరలించారు. ఎయిర్ మెడికల్ ఎవాక్యుయేషన్ డిపార్టమెంట్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్, ఆ కుటుంబాన్ని ఎయిర్ లిఫ్ట్ చేసింది. సౌదీ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ ఈ ఎయిర్ లిఫ్ట్ చేపట్టింది. కింగ్ సల్మాన్ ఆదేశాల మేరకు ఈ తరలింపు జరిగింది. రియాద్ - కింగ్ సల్మాన్ అంతర్జాతీయ విమానాశ్రయానికి ఆ విమానం చేరుకుంది. విమాన క్రూ సిబ్బంది పూర్తి జాగ్రత్తలతో ఈ తరలింపు చేపట్టారు.
తాజా వార్తలు
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్పోర్టులో కలకలం