గాంధీ ఆస్పత్రిని సందర్శించిన సీఎం కేసీఆర్
- May 19, 2021
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తొలిసారిగా సీఎం హోదాలో గాంధీ ఆస్పత్రిని సందర్శించారు. ఆయన స్వయంగా గాంధీ ఆస్పత్రిలోని పరిస్థితిని పరిశీలిస్తున్నారు. అనంతరం గచ్చిబౌలిలోని టిమ్స్ కు కేసీఆర్ వెళ్లనున్నారు. ప్రస్తుతం రాష్ట్ర ఆరోగ్య శాఖ బాధ్యతలను సీఎం కేసీఆర్ తన చేతులో ఉంచుకున్నారు. రాష్ట్ర నలుమూలల నుంచే కాక ఇతర రాష్ట్రాల నుంచి కూడా వస్తున్న కోవిడ్ బాధితులు గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
తాజా వార్తలు
- కార్మిక సరఫరా ఏజెన్సీ లైసెన్స్ రద్దు సర్వీస్ డిజిటలైజ్: LMRA
- ఇరాన్ డిప్యూటీ అంబాసిడర్ను పిలిపించి, నిరసన తెలిపిన ఖతార్..!!
- యూఏఈ లాటరీ.. రెండవ Dh30 మిలియన్ల జాక్పాట్ విజేత భారతీయుడు..!!
- అల్ వుస్తాలో నలుగురు ఆసియా జాతీయులు అరెస్టు..!!
- అల్-సల్మీ ఎడారిలో పూడ్చిపెట్టిన భారతీయ ప్రవాసి మృతదేహం లభ్యం..!!
- యూనిఫైడ్ నేషనల్ వీసా ప్లాట్ఫామ్కు కేబినెట్ ఆమోదం..!!
- ఫేక్ డాక్యుమెంట్లతో సిమ్ తీసుకుంటే జైలే..!!
- నకిలీ ‘కన్స్యూమర్ ప్రొటెక్షన్’ లింక్ల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్వ్ సంస్థకు 4 మిలియన్ డాలర్ల కమిట్మెంట్
- అమరావతిలో మరో ఐకానిక్ నిర్మాణం APNRT టవర్!







