ఐడబ్ల్యుఎన్ ప్రారంభించనున్న ఇండియన్ ఎంబసీ
- May 21, 2021
కువైట్: ఐడబ్ల్యుఎన్ (ఇండియన్ విమెన్స్ నెట్వర్క్)ను భారత రాయబారి సిబి జార్జి 22 మే 2021న మధ్యాహ్నం 2.30 నిమిషాలకు ప్రారంభించనున్నారు. కువైట్ లోని మహిళా ప్రతినిథులు ‘మహిళలు - పాండమిక్’ అనే అంశంపై ప్యానల్ డిస్కషన్ జరగనుంది. ఈ కార్యక్రమానికి వర్చువల్ విధానంలో అందరికీ ఆహ్వానం వుంది.
వెబ్సైట్ లింక్ (https://zoom.us/j/97599236364?pwd=VVVvanQ5Wk15TTZJbzNzTG9EMnc0UT09)
విద్య, వ్యాపారం, సాంస్కృతికం, క్రీడలు.. ఇలా వివిధ రంగాలకు చెందిన భారతీయ మహిళల్ని ఓ వేదికపైకి తెచ్చేందుకు ఈ ఇండియన్ విమెన్స్ నెట్వర్క్ ఏర్పాటు వెనుక అసలు ఉద్దేశ్యం.
https://docs.google.com/forms/d/e/1FAIpQLSe4TFndUhAbyoaz2TJW5gfHtnzm_Ly3HZzA5fazAWQMfveVAQ/viewform లింక్ క్లిక్ చేయడం ద్వారా రిజిస్టర్ చేసుకోవచ్చు. [email protected] అనే మెయిల్ ద్వారా పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు.
తాజా వార్తలు
- దుబాయ్ లో స్కూల్ బస్ పూలింగ్
- ఢిల్లీలోని కేంద్ర మంత్రి మురుగన్ నివాసంలో పొంగల్ సంబరాలు
- ప్రమాదకర స్టూడెంట్ ఛాలెంజ్ల పై తల్లిదండ్రులకు DHA హెచ్చరిక
- శబరిమలలో మకర జ్యోతి దర్శనం..పరవశించిన అయ్యప్ప భక్తులు
- తిరుపతి: ప్రజల ఆరోగ్యానికి స్విమ్స్ ప్రత్యేక హెల్త్ చెకప్ ప్యాకేజీలు
- ఏపీ: రాష్ట్రానికి రూ.567 కోట్లు నిధులు విడుదల చేసిన కేంద్రం
- సౌదీ అరేబియాలో ఘనంగా SATA ER సంక్రాంతి సంబరాలు–2026
- ఆన్లైన్ షాపింగ్ సులభం చేసే కొత్త ఫీచర్
- డిజిపి చేతుల మీదుగా ‘కాల్ ఫర్ బ్లడ్’ వెబ్ యాప్ ప్రారంభం
- చైనాలో ఒంటరిగా ఉండేవారిని కాపాడే యాప్







