వాక్ ఫర్ ఎడ్యుకేషన్లో 10,000 మంది
- March 05, 2016
పది వేల మందికి పైగా ప్రజలు సెవెన్త్ యాన్యువల్ వాక్లో పాల్గొన్నారు. వాక్ ఫర్ ఎడ్యుకేషన్ నినాదంతో ఏటా ఈ 'వాక్' జరుగుతోంది. మార్చ్ 4న దుబాయ్ క్రీక్ పార్క్ వద్ద ఈ వాక్ జరిగింది. దుబాయ్ కేర్స్ ఆర్గనైజ్ చేసిన ఈ ఈవెంట్ మూడు కిలోమీటర్ల మేర ప్రజల నడకతో ఆహ్లాదంగా జరిగింది. గ్లోబల్ ఇనీషియేటివ్స్ ఫౌండేషన్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్ పర్యవేక్షణలో వాక్ ఫర్ ఎడ్యుకేషన్ జరుగగా, ప్రతియేడాదీ వాక్ ఫర్ ఎడ్యుకేషన్కి ప్రజాదరణ పెరిగిందని దుబాయ్ కేర్స్ చీఫ్ ఎగ్జుక్యూటివ్ ఆఫీసర్ తారిక్ అల్ గుర్గ్ చెప్పారు. మొదటి సంవత్సరం 4000 మంది హాజరు కాగా, గత ఏడాది 8000 మందికి చేరుకుంది పార్టిసిపెంట్ల సంఖ్య. ఈ ఏడాది అది 10000కు పెరిగింది.
తాజా వార్తలు
- హోర్ముజ్ లో నౌకాయాన స్వేచ్ఛపై సౌదీతో ఒమన్ చర్చలు..!!
- మరో 8మంది భారతీయుల మృతదేహాలు స్వదేశానికి తరలింపు..!!
- యూఏఈ మీడియేషన్ విజయాన్ని స్వాగతించిన బహ్రెయిన్..!!
- వెనిజులాకు యూఏఈ 10 మిలియన్ డాలర్ల తక్షణ సహాయం..!!
- ఏడాదిలో 25 మిలియన్ల పిల్స్, టన్నుకు పైగా డ్రగ్స్ సీజ్..!!
- బహ్రెయిన్ భూభాగంపై ఇరాన్ డ్రోన్ దాడులను ఖండించిన బహ్రెయిన్
- అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ పర్యటన ఖరారు
- ప్రమోషన్లు, బదిలీలపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
- ప్రముఖ తమిళ నటుడు, దర్శకుడు కె.భాగ్యరాజ్ కన్నుమూత
- గల్ఫ్ దేశాలలో GTA 6 పై అధికారికంగా నిషేధం ఉందా?







