వాక్ ఫర్ ఎడ్యుకేషన్లో 10,000 మంది
- March 05, 2016
పది వేల మందికి పైగా ప్రజలు సెవెన్త్ యాన్యువల్ వాక్లో పాల్గొన్నారు. వాక్ ఫర్ ఎడ్యుకేషన్ నినాదంతో ఏటా ఈ 'వాక్' జరుగుతోంది. మార్చ్ 4న దుబాయ్ క్రీక్ పార్క్ వద్ద ఈ వాక్ జరిగింది. దుబాయ్ కేర్స్ ఆర్గనైజ్ చేసిన ఈ ఈవెంట్ మూడు కిలోమీటర్ల మేర ప్రజల నడకతో ఆహ్లాదంగా జరిగింది. గ్లోబల్ ఇనీషియేటివ్స్ ఫౌండేషన్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్ పర్యవేక్షణలో వాక్ ఫర్ ఎడ్యుకేషన్ జరుగగా, ప్రతియేడాదీ వాక్ ఫర్ ఎడ్యుకేషన్కి ప్రజాదరణ పెరిగిందని దుబాయ్ కేర్స్ చీఫ్ ఎగ్జుక్యూటివ్ ఆఫీసర్ తారిక్ అల్ గుర్గ్ చెప్పారు. మొదటి సంవత్సరం 4000 మంది హాజరు కాగా, గత ఏడాది 8000 మందికి చేరుకుంది పార్టిసిపెంట్ల సంఖ్య. ఈ ఏడాది అది 10000కు పెరిగింది.
తాజా వార్తలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా







