సౌదీ రాయబార కార్యాలయం పేల్చే లక్ష్యంగా పని చేసిన తీవ్రవాదులపై విచారణ

- March 05, 2016 , by Maagulf
సౌదీ రాయబార కార్యాలయం పేల్చే లక్ష్యంగా పని చేసిన తీవ్రవాదులపై  విచారణ

బహరేన్ లో  సౌదీ రాయబార కార్యాలయం లక్ష్యంగా చేసిన తీవ్రవాద అనుమానితుల విచారణలో ముగింపు వాదనలు జరిగింది. ఈ ఆరోపణలో 3 మంది నిందితులపై  వచ్చే నెల  ఏప్రిల్ 24 న మరోమారు విచారణ జరగనుంది. వీరిలో ముగ్గురిని 15 ఏళ్ళ కారాగారాన్ని విధించారు. ఇంకొందరికి పదేళ్ళ శిక్షను విధించారు. వీరందరికీ బహెరిన్ పౌరసత్వం రద్దు చేశారు. సరైన నెరారొపరణ  సాక్ష్యాలు చూపనందున మరో ముగ్గురు ముద్దాయిలను విడిచిపెట్టారు.  ఈ బృంద నాయకుడు  "ఆహ్రార్  అల్ క్ఉరయ్యహ్ " పేరిట అనేక సభ్యులు నియమించుకుంది ప్రేలుడు , విస్పొటన శిక్షణలు ఇప్పించాడు. వారు తషాన్ మరియు బనీ జమర తదితర ప్రాంతాలలో అనేక బాంబులు పేల్చి విధ్వంసం కల్గించారని , అంతేకాక ఈ ముద్దాయిలు బహరేన్ లో ఉన్న  సౌదీ రాయబార కార్యాలయాన్ని పేల్చేందుకు ప్రణాళికలు చేసుకొన్నారని న్యాయవాదులు తెలిపారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com