సౌదీ రాయబార కార్యాలయం పేల్చే లక్ష్యంగా పని చేసిన తీవ్రవాదులపై విచారణ
- March 05, 2016
బహరేన్ లో సౌదీ రాయబార కార్యాలయం లక్ష్యంగా చేసిన తీవ్రవాద అనుమానితుల విచారణలో ముగింపు వాదనలు జరిగింది. ఈ ఆరోపణలో 3 మంది నిందితులపై వచ్చే నెల ఏప్రిల్ 24 న మరోమారు విచారణ జరగనుంది. వీరిలో ముగ్గురిని 15 ఏళ్ళ కారాగారాన్ని విధించారు. ఇంకొందరికి పదేళ్ళ శిక్షను విధించారు. వీరందరికీ బహెరిన్ పౌరసత్వం రద్దు చేశారు. సరైన నెరారొపరణ సాక్ష్యాలు చూపనందున మరో ముగ్గురు ముద్దాయిలను విడిచిపెట్టారు. ఈ బృంద నాయకుడు "ఆహ్రార్ అల్ క్ఉరయ్యహ్ " పేరిట అనేక సభ్యులు నియమించుకుంది ప్రేలుడు , విస్పొటన శిక్షణలు ఇప్పించాడు. వారు తషాన్ మరియు బనీ జమర తదితర ప్రాంతాలలో అనేక బాంబులు పేల్చి విధ్వంసం కల్గించారని , అంతేకాక ఈ ముద్దాయిలు బహరేన్ లో ఉన్న సౌదీ రాయబార కార్యాలయాన్ని పేల్చేందుకు ప్రణాళికలు చేసుకొన్నారని న్యాయవాదులు తెలిపారు.
తాజా వార్తలు
- కువైట్లో అతిపెద్ద వలస కార్మిక వర్గంగా భారతీయులు..!!
- హోర్ముజ్ లో నౌకాయాన స్వేచ్ఛపై సౌదీతో ఒమన్ చర్చలు..!!
- మరో 8మంది భారతీయుల మృతదేహాలు స్వదేశానికి తరలింపు..!!
- యూఏఈ మీడియేషన్ విజయాన్ని స్వాగతించిన బహ్రెయిన్..!!
- వెనిజులాకు యూఏఈ 10 మిలియన్ డాలర్ల తక్షణ సహాయం..!!
- ఏడాదిలో 25 మిలియన్ల పిల్స్, టన్నుకు పైగా డ్రగ్స్ సీజ్..!!
- బహ్రెయిన్ భూభాగంపై ఇరాన్ డ్రోన్ దాడులను ఖండించిన బహ్రెయిన్
- అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ పర్యటన ఖరారు
- ప్రమోషన్లు, బదిలీలపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
- ప్రముఖ తమిళ నటుడు, దర్శకుడు కె.భాగ్యరాజ్ కన్నుమూత







