సౌదీ రాయబార కార్యాలయం పేల్చే లక్ష్యంగా పని చేసిన తీవ్రవాదులపై విచారణ
- March 05, 2016
బహరేన్ లో సౌదీ రాయబార కార్యాలయం లక్ష్యంగా చేసిన తీవ్రవాద అనుమానితుల విచారణలో ముగింపు వాదనలు జరిగింది. ఈ ఆరోపణలో 3 మంది నిందితులపై వచ్చే నెల ఏప్రిల్ 24 న మరోమారు విచారణ జరగనుంది. వీరిలో ముగ్గురిని 15 ఏళ్ళ కారాగారాన్ని విధించారు. ఇంకొందరికి పదేళ్ళ శిక్షను విధించారు. వీరందరికీ బహెరిన్ పౌరసత్వం రద్దు చేశారు. సరైన నెరారొపరణ సాక్ష్యాలు చూపనందున మరో ముగ్గురు ముద్దాయిలను విడిచిపెట్టారు. ఈ బృంద నాయకుడు "ఆహ్రార్ అల్ క్ఉరయ్యహ్ " పేరిట అనేక సభ్యులు నియమించుకుంది ప్రేలుడు , విస్పొటన శిక్షణలు ఇప్పించాడు. వారు తషాన్ మరియు బనీ జమర తదితర ప్రాంతాలలో అనేక బాంబులు పేల్చి విధ్వంసం కల్గించారని , అంతేకాక ఈ ముద్దాయిలు బహరేన్ లో ఉన్న సౌదీ రాయబార కార్యాలయాన్ని పేల్చేందుకు ప్రణాళికలు చేసుకొన్నారని న్యాయవాదులు తెలిపారు.
తాజా వార్తలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా







