కువైట్ ఐదో నియోజవర్గానికి ఉప ఎన్నిక: పోలింగ్ స్టేషన్లకు పోటెత్తిన ఓటర్లు
- May 22, 2021
కువైట్: కువైట్ ఐదో నియోజక వర్గానికి ఉప ఎన్నిక జరుగుతున్న నేపథ్యంలో పోలింగ్ స్టేషన్ల వద్ద ఓటర్లు బారులు తీరారు. ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. అనంతరం వోటింగ్ ప్రాసెస్ గురించి సంబంధిత అధికారులు వివరిస్తారు. విజేతని కూడా ప్రకటిస్తారు. 166,222 మంది ఓటర్లు ఈ నియోజకవర్గంలో ఉప ఎన్నిక కోసం రిజిస్టర్ అయ్యారు.
తాజా వార్తలు
- జయశంకర్ విశ్వనాథన్కు చెంబై సంగీత సంరక్షక పురస్కారం ప్రదానం..!!
- జనవరి 20నుంచి ఉచిత, రాయితీ స్కూల్ సీట్ల రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- రియాద్ మెట్రో.. రెడ్ లైన్ను దిరియా వరకు పొడిగింపు..!!
- హీరా గ్రూప్ దర్యాప్తులో జోక్యం.. భారత్ లో వ్యక్తి అరెస్టు..!!
- కువైట్ వెదర్ అలెర్ట్..డస్టీ విండ్స్, మోస్తరు వర్షాలు..!!
- ఒమన్ లో సెంట్రల్ పబ్లిక్ హెల్త్ లాబొరేటరీ ప్రారంభం..!!
- వందేభారత్ స్లీపర్.. మినిమమ్ ఛార్జీ రూ.960
- దేశ చరిత్రలో తొలిసారి ఆదివారం బడ్జెట్ ను ప్రవేశ పెడుతున్నారు !!
- సంక్రాంతికి కొత్త ఆఫీసులోకి ప్రధాని..
- గల్ఫ్ కార్మికుల మానవత్వం







