CBSE స్కూల్స్ లోని గ్రేడ్ 12 విద్యార్ధులకు మాక్ ఎగ్జామ్స్
- May 23, 2021
యూఏఈ: గ్రేడ్ 12 విద్యార్ధులకు అకాడమిక్ పరీక్షలు నిర్వహించేందుకు సన్నద్ధం అవుతున్న యూఏఈలోని CBSE స్కూల్స్..అంతకుముందు విద్యార్ధులకు మాక్ ఎగ్జామ్స్ నిర్వహించాలనే యోచనలో ఉంది. అకాడమిక్ ఇయర్ ఎగ్జామ్స్ లో ఎలాంటి లోటుపాట్లు లేకుండా ఉండేలా ఆన్ లైన్ మాక్ టెస్టులు నిర్వహణ అవసరమని భావిస్తోంది. ఇదిలాఉంటే..కోవిడ్ తీవ్రత నేపథ్యంలో భారత్ లో ఎగ్జామ్స్ ను CBSE బోర్డు రద్దు చేయనున్నట్లు ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే..దీనిపై జూన్ 1న స్పష్టత రానుంది. ఈ నేపథ్యంలోనే యూఏఈలోని CBSE స్కూల్స్ నిర్వాహకులు గ్రేడ్ 12 విద్యార్ధులకు ఆన్ లైన్ మాక్ టెస్ట్ నిర్వహించాలని ప్లాన్ చేస్తోంది.
తాజా వార్తలు
- కువైట్లో ఎన్నారై టిడిపి ఆధ్వర్యంలో క్యాన్సర్ బాధిత కార్యకర్తకు ఆర్థిక సహాయం
- ప్రముఖ భారతీయ వ్యాపారవేత్త వాసు ష్రాఫ్ కన్నుమూత
- 2025లో QR 20.98 బిలియన్ల ‘రియల్’ లావాదేవీలు..!!
- వాట్సాప్ ద్వారా డాక్యుమెంట్స్..యూఏఈలో నిషేధం..!!
- ఎయిర్ పోర్టుల భద్రతకు సమగ్ర ప్రణాళిక అమలు..!!
- బహ్రెయిన్లో మొట్టమొదటి వర్చువల్ హార్స్ వేలం..!!
- వారంలో 1,077 స్మగ్లింగ్ కేసులు నమోదు: సౌదీ కస్టమ్స్
- సుల్తాన్ తో ఇరాన్ విదేశాంగ మంత్రి భేటీ..!!
- కువైట్ ఎయిర్వేస్ టికెట్లు ఆకస్మిక రద్దు – ప్రయాణికుల ఆందోళన
- యూఏఈ అధ్యక్షుడితో భేటీ అయిన భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్









