CBSE స్కూల్స్ లోని గ్రేడ్ 12 విద్యార్ధులకు మాక్ ఎగ్జామ్స్
- May 23, 2021
యూఏఈ: గ్రేడ్ 12 విద్యార్ధులకు అకాడమిక్ పరీక్షలు నిర్వహించేందుకు సన్నద్ధం అవుతున్న యూఏఈలోని CBSE స్కూల్స్..అంతకుముందు విద్యార్ధులకు మాక్ ఎగ్జామ్స్ నిర్వహించాలనే యోచనలో ఉంది. అకాడమిక్ ఇయర్ ఎగ్జామ్స్ లో ఎలాంటి లోటుపాట్లు లేకుండా ఉండేలా ఆన్ లైన్ మాక్ టెస్టులు నిర్వహణ అవసరమని భావిస్తోంది. ఇదిలాఉంటే..కోవిడ్ తీవ్రత నేపథ్యంలో భారత్ లో ఎగ్జామ్స్ ను CBSE బోర్డు రద్దు చేయనున్నట్లు ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే..దీనిపై జూన్ 1న స్పష్టత రానుంది. ఈ నేపథ్యంలోనే యూఏఈలోని CBSE స్కూల్స్ నిర్వాహకులు గ్రేడ్ 12 విద్యార్ధులకు ఆన్ లైన్ మాక్ టెస్ట్ నిర్వహించాలని ప్లాన్ చేస్తోంది.
తాజా వార్తలు
- కార్మిక సరఫరా ఏజెన్సీ లైసెన్స్ రద్దు సర్వీస్ డిజిటలైజ్: LMRA
- ఇరాన్ డిప్యూటీ అంబాసిడర్ను పిలిపించి, నిరసన తెలిపిన ఖతార్..!!
- యూఏఈ లాటరీ.. రెండవ Dh30 మిలియన్ల జాక్పాట్ విజేత భారతీయుడు..!!
- అల్ వుస్తాలో నలుగురు ఆసియా జాతీయులు అరెస్టు..!!
- అల్-సల్మీ ఎడారిలో పూడ్చిపెట్టిన భారతీయ ప్రవాసి మృతదేహం లభ్యం..!!
- యూనిఫైడ్ నేషనల్ వీసా ప్లాట్ఫామ్కు కేబినెట్ ఆమోదం..!!
- ఫేక్ డాక్యుమెంట్లతో సిమ్ తీసుకుంటే జైలే..!!
- నకిలీ ‘కన్స్యూమర్ ప్రొటెక్షన్’ లింక్ల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్వ్ సంస్థకు 4 మిలియన్ డాలర్ల కమిట్మెంట్
- అమరావతిలో మరో ఐకానిక్ నిర్మాణం APNRT టవర్!







