CBSE స్కూల్స్ లోని గ్రేడ్ 12 విద్యార్ధులకు మాక్ ఎగ్జామ్స్
- May 23, 2021
యూఏఈ: గ్రేడ్ 12 విద్యార్ధులకు అకాడమిక్ పరీక్షలు నిర్వహించేందుకు సన్నద్ధం అవుతున్న యూఏఈలోని CBSE స్కూల్స్..అంతకుముందు విద్యార్ధులకు మాక్ ఎగ్జామ్స్ నిర్వహించాలనే యోచనలో ఉంది. అకాడమిక్ ఇయర్ ఎగ్జామ్స్ లో ఎలాంటి లోటుపాట్లు లేకుండా ఉండేలా ఆన్ లైన్ మాక్ టెస్టులు నిర్వహణ అవసరమని భావిస్తోంది. ఇదిలాఉంటే..కోవిడ్ తీవ్రత నేపథ్యంలో భారత్ లో ఎగ్జామ్స్ ను CBSE బోర్డు రద్దు చేయనున్నట్లు ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే..దీనిపై జూన్ 1న స్పష్టత రానుంది. ఈ నేపథ్యంలోనే యూఏఈలోని CBSE స్కూల్స్ నిర్వాహకులు గ్రేడ్ 12 విద్యార్ధులకు ఆన్ లైన్ మాక్ టెస్ట్ నిర్వహించాలని ప్లాన్ చేస్తోంది.
తాజా వార్తలు
- మంత్రులు, కార్యదర్శుల మీటింగ్లో సీఎం చంద్రబాబు సీరియస్..
- PSLV-C62 సిగ్నల్ కట్.. సగం దూరం వెళ్లాక..
- ఇజ్రాయెల్ పై దాడి చేస్తాం అంటూ ట్రంప్ కు వార్ణింగ్ ఇచ్చిన ఖమేనీ
- MoCI సింగిల్ విండో ఇ-సేవలు విస్తరణ..!!
- సోషల్ మీడియా క్రియేటర్స్ కోసం Dh5 మిలియన్ల ఫండ్..!!
- కువైట్లో న్యూబర్న్స్ కు సివిల్ ఐడి జారీ గడువు పొడిగింపు..!!
- ముసందమ్ గవర్నరేట్లో ఖసాబ్ ఆసుపత్రి ప్రారంభం..!!
- జెద్దాలో 1,011 భవనాలకు నోటీసులు జారీ..!!
- 2026ను "ఇసా ది గ్రేట్ ఇయర్"గా ప్రకటించిన కింగ్ హమద్..!!
- తొలి వన్డేలో న్యూజిలాండ్ పై భారత్ విజయం







