ఆంధ్రప్రదేశ్ శాసనసభా సమావేశాలను 16రోజు లు
- March 05, 2016
ఆంధ్రప్రదేశ్ శాసనసభా సమావేశాలను 16రోజుల పాటు నిర్వహించాలని శాసనసభాపతి కోడెల శివప్రసాదరావు అధ్యక్షతన శనివారం సమావేశమైన శాసనసభ వ్యవహారాల సలహా సంఘం (బీఏసీ) నిర్ణయించింది. సభలో చర్చించాల్సిన 17అంశాలను టీడీఎల్పీ బీఏసీలో పెట్టింది. ఈనెల 10న మధ్యాహ్నం 12గం.కు ఆర్థికశాఖ మంత్రి యనమల రామకృష్ణుడు బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. తాజా బీఏసీ సమావేశానికి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ గైర్హాజరయ్యారు.
తాజా వార్తలు
- వెనిజులాలో భూకంపాల విధ్వంసం..మృతుల సంఖ్య 1,430కు చేరిక
- కరీంనగర్లో తొలి స్పేస్ ల్యాబ్ ప్రారంభించిన పారమిత హెరిటేజ్ పాఠశాల
- వాహనాల నిర్వహణను నిర్లక్ష్యం చేయొద్దు..దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్మికుల భద్రతకు దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం
- సౌదీ అరేబియాకు వెళ్లే ప్రయాణికులకు బంగారం పై కొత్త నిబంధనలు
- కువైట్లో అతిపెద్ద వలస కార్మిక వర్గంగా భారతీయులు..!!
- హోర్ముజ్ లో నౌకాయాన స్వేచ్ఛపై సౌదీతో ఒమన్ చర్చలు..!!
- మరో 8మంది భారతీయుల మృతదేహాలు స్వదేశానికి తరలింపు..!!
- యూఏఈ మీడియేషన్ విజయాన్ని స్వాగతించిన బహ్రెయిన్..!!
- వెనిజులాకు యూఏఈ 10 మిలియన్ డాలర్ల తక్షణ సహాయం..!!







