ఆంధ్రప్రదేశ్ శాసనసభా సమావేశాలను 16రోజు లు
- March 05, 2016
ఆంధ్రప్రదేశ్ శాసనసభా సమావేశాలను 16రోజుల పాటు నిర్వహించాలని శాసనసభాపతి కోడెల శివప్రసాదరావు అధ్యక్షతన శనివారం సమావేశమైన శాసనసభ వ్యవహారాల సలహా సంఘం (బీఏసీ) నిర్ణయించింది. సభలో చర్చించాల్సిన 17అంశాలను టీడీఎల్పీ బీఏసీలో పెట్టింది. ఈనెల 10న మధ్యాహ్నం 12గం.కు ఆర్థికశాఖ మంత్రి యనమల రామకృష్ణుడు బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. తాజా బీఏసీ సమావేశానికి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ గైర్హాజరయ్యారు.
తాజా వార్తలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా







