2000 మంది కొత్త ఒమానీ టీచర్ల నియామకానికి రంగం సిద్ధం
- May 24, 2021
మస్కట్: మినిస్ట్రీ ఆఫ్ లేబర్, ఎడ్యుకేషన్ మినిస్ట్రీతో కలిసి 2000 మంది కొత్త ఒమనీ టీచర్ల నియామకానికి చేపట్టిన కసరత్తులు ఓ కొలిక్కి వచ్చాయి. 202-22 విద్యా సంవత్సరానికి గాను ఈ నియామకాలు చేపట్టనున్నారు. ఈ మేరకు మినిస్ట్రీ ఆఫ్ లేబర్ ఓ ప్రకటన విడుదల చేసింది. మినిస్ట్రీ ఆఫ్ లేబర్, మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ సహకారంతో టీచర్ల ఎంపిక ప్రక్రియను పూర్తి చేసింది. 2,364 టీచర్లు ఎంప్లాయిమెంట్ టెస్టుల్ని పూర్తి చేశారు. జూన్ నెలాఖరున ఫలితాల్ని వెల్లడిస్తారు. ఎడ్యుకేషన్ పోర్టల్ ద్వారా ఈ వివరాలు వెల్లడవుతాయి.
తాజా వార్తలు
- చెన్నై పై ఆర్సీబీ ఘనవిజయం
- గ్లోబల్ స్పోర్ట్స్ హబ్ గా తెలంగాణ: సీఎం రేవంత్
- పాన్ కార్డు కొత్త రూల్స్..
- యూఏఈ అధ్యక్షుడు–ఇటలీ ప్రధాని భేటీ
- హైదరాబాద్లో మూడో భారీ బస్ టెర్మినల్
- ‘ఉగాది గీతాంజలి’ వేడుకలో మెరిసిన మలేషియా–భారత సాంస్కృతిక బంధాలు
- లూలూ హైపర్ మార్కెట్ లో షాప్ నౌ, పే లేటర్..!!
- అల్ సువైఖ్లో ఇద్దరు ఆసియా జాతీయులు అరెస్టు..!!
- మాల్స్ పార్కింగ్ ఏరియాల్లో గాలి నాణ్యతపై కీలక అప్డేట్..!!
- కంపెనీలు ఉద్యోగుల తొలగింపులను నివారించవచ్చా?









