2000 మంది కొత్త ఒమానీ టీచర్ల నియామకానికి రంగం సిద్ధం
- May 24, 2021
మస్కట్: మినిస్ట్రీ ఆఫ్ లేబర్, ఎడ్యుకేషన్ మినిస్ట్రీతో కలిసి 2000 మంది కొత్త ఒమనీ టీచర్ల నియామకానికి చేపట్టిన కసరత్తులు ఓ కొలిక్కి వచ్చాయి. 202-22 విద్యా సంవత్సరానికి గాను ఈ నియామకాలు చేపట్టనున్నారు. ఈ మేరకు మినిస్ట్రీ ఆఫ్ లేబర్ ఓ ప్రకటన విడుదల చేసింది. మినిస్ట్రీ ఆఫ్ లేబర్, మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ సహకారంతో టీచర్ల ఎంపిక ప్రక్రియను పూర్తి చేసింది. 2,364 టీచర్లు ఎంప్లాయిమెంట్ టెస్టుల్ని పూర్తి చేశారు. జూన్ నెలాఖరున ఫలితాల్ని వెల్లడిస్తారు. ఎడ్యుకేషన్ పోర్టల్ ద్వారా ఈ వివరాలు వెల్లడవుతాయి.
తాజా వార్తలు
- ఖతార్ లో భవిష్యత్ ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా స్కాలర్షిప్లు..!!
- ప్యాకేజ్ వీసా.. సౌదీ ప్రయాణం మరింత సులభం..!!
- బసవతారకం ఆసుపత్రికి సంజయ్ దత్ రావడం సంతోషకరం: బాలకృష్ణ
- బహ్రెయిన్లో న్యాయ సేవలకు ఈ-పేమెంట్ సర్వీస్..!!
- ఒమన్లో విద్యుత్ కేబుళ్ల చోరీ.. నలుగురి అరెస్టు..!!
- కువైట్లో కార్మికుల హక్కులకు మరింత రక్షణ..!!
- 2029 నాటికి అందుబాటులోకి అబుదాబి ‘స్ఫియర్’..!!
- హైదరాబాద్లో విదేశీ వర్సిటీలు
- కువైట్లో నెల రోజులపాటు క్లీనింగ్ క్యాంపెయిన్..!!
- సౌదీ డిజిటల్ ఆర్థిక వ్యవస్థపై సమగ్ర సర్వే ప్రారంభించిన GASTAT..!!







