2000 మంది కొత్త ఒమానీ టీచర్ల నియామకానికి రంగం సిద్ధం
- May 24, 2021
మస్కట్: మినిస్ట్రీ ఆఫ్ లేబర్, ఎడ్యుకేషన్ మినిస్ట్రీతో కలిసి 2000 మంది కొత్త ఒమనీ టీచర్ల నియామకానికి చేపట్టిన కసరత్తులు ఓ కొలిక్కి వచ్చాయి. 202-22 విద్యా సంవత్సరానికి గాను ఈ నియామకాలు చేపట్టనున్నారు. ఈ మేరకు మినిస్ట్రీ ఆఫ్ లేబర్ ఓ ప్రకటన విడుదల చేసింది. మినిస్ట్రీ ఆఫ్ లేబర్, మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ సహకారంతో టీచర్ల ఎంపిక ప్రక్రియను పూర్తి చేసింది. 2,364 టీచర్లు ఎంప్లాయిమెంట్ టెస్టుల్ని పూర్తి చేశారు. జూన్ నెలాఖరున ఫలితాల్ని వెల్లడిస్తారు. ఎడ్యుకేషన్ పోర్టల్ ద్వారా ఈ వివరాలు వెల్లడవుతాయి.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన







