కోవిడ్ 19 ఎలక్ట్రానిక్ బ్రాస్లెట్లపై ఫీజు రద్దు
- May 25, 2021
ఒమన్: ఇతర దేశాల నుంచి ఒమన్ కు చేరుకునే వారి కదలికలపై నిఘా వేసేందుకు ఒమన్ ప్రభుత్వం కోవిడ్ 19 ఎలక్ట్రానిక్ బ్రాస్లెట్ విధానాన్ని అమలులోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. అయితే...ఎలక్ట్రానిక్ బ్రాస్లెట్ల కోసం 6 OMRలను వసూలు చేస్తోంది. ఈ ఛార్జీల విషయంలో కొన్ని మార్పులు చేస్తూ ఒమన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి ఒమన్ ఇరుగు పొరుగు దేశాల్లో విధులు నిర్వహించుకొని తిరిగి స్వదేశానికి చేరుకునే వారికి ఎలక్ట్రానిక్ బ్రాస్లెట్ల ఛార్జీ ఉండదని స్పష్టం చేసింది. ల్యాండ్ బోర్డర్ ద్వారా పక్క దేశాల్లో పనులు చేసుకొని వచ్చే వారికి మాత్రమే ఈ మినహాయింపు వర్తించనుంది.
తాజా వార్తలు
- ఇల్లు కొంటే మహిళల పేరుపైనే రిజిస్ట్రేషన్!
- IPL 2026: చెన్నై సూపర్ కింగ్స్ పై పంజాబ్ కింగ్స్ ఘన విజయం
- వణికిన ఉత్తర భారత్..ఢిల్లీలో భూకంపం!
- హైదరాబాద్ మెట్రో స్వాధీనం: ఏప్రిల్ 30 వరకు గడువు పొడిగింపు
- తెలుగు అసోసియేషన్ క్రికెట్ లీగ్ సీజన్–3 ఘనవిజయం
- బంగ్లాదేశ్లో ఇంధన ఎమర్జెన్సీ: సాయంత్రం 6 గంటలకే మాల్స్ బంద్!
- ప్రభుత్వ సేవలు ఇక మీ వాట్సాప్లోనే.. ‘Hi’ చెబితే చాలు!
- దుబాయ్ హిందూ దేవాలయం, గురుద్వారా మూసివేత..!!
- ఒమన్- బెలారస్ సంబంధాల పై సమీక్ష..!!
- బహ్రెయిన్ లో టూర్ గైడింగ్ బలోపేతానికి కృషి..!!









