కోవిడ్ 19 ఎలక్ట్రానిక్ బ్రాస్లెట్లపై ఫీజు రద్దు
- May 25, 2021
ఒమన్: ఇతర దేశాల నుంచి ఒమన్ కు చేరుకునే వారి కదలికలపై నిఘా వేసేందుకు ఒమన్ ప్రభుత్వం కోవిడ్ 19 ఎలక్ట్రానిక్ బ్రాస్లెట్ విధానాన్ని అమలులోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. అయితే...ఎలక్ట్రానిక్ బ్రాస్లెట్ల కోసం 6 OMRలను వసూలు చేస్తోంది. ఈ ఛార్జీల విషయంలో కొన్ని మార్పులు చేస్తూ ఒమన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి ఒమన్ ఇరుగు పొరుగు దేశాల్లో విధులు నిర్వహించుకొని తిరిగి స్వదేశానికి చేరుకునే వారికి ఎలక్ట్రానిక్ బ్రాస్లెట్ల ఛార్జీ ఉండదని స్పష్టం చేసింది. ల్యాండ్ బోర్డర్ ద్వారా పక్క దేశాల్లో పనులు చేసుకొని వచ్చే వారికి మాత్రమే ఈ మినహాయింపు వర్తించనుంది.
తాజా వార్తలు
- గోల్కొండలో అట్టహాసంగా ప్రారంభమైన 'హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్
- ట్రంప్కు నోబెల్ అందజేసిన మరియా కొరినా మచాడో
- ఒమన్ లో ఆ నిర్లక్ష్య డ్రైవర్ అరెస్టు..!!
- ఓల్డ్ దోహా పోర్ట్ లో అలరించిన కైట్ ఫెస్టివల్..!!
- హవా అల్ మనామా ఫెస్టివల్ రెండు రోజులపాటు పొడిగింపు..!!
- జనవరి 19న సివిల్ డిఫెన్స్ సైరన్ టెస్ట్ రన్..!!
- యూఏఈలో నెస్లే ఇన్ఫాంట్ ఫార్ములా అదనపు బ్యాచ్ల రీకాల్..!!
- సౌదీ క్రౌన్ ప్రిన్స్ కు లెటర్ రాసిన ఒమన్ సుల్తాన్..!!
- దుబాయ్ లో స్కూల్ బస్ పూలింగ్
- ఢిల్లీలోని కేంద్ర మంత్రి మురుగన్ నివాసంలో పొంగల్ సంబరాలు







