మసీదుల్లో లౌడ్ స్పీకర్లపై పరిమితులు విధించిన సౌదీ
- May 25, 2021
సౌదీ: మసీదుల్లో ప్రార్థనల కోసం వాడే లౌడ్ స్పీకరన్లపై ఇస్లామిక్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పరిమితులు విధించింది. ఇక నుంచి అధాన్, ఇఖామత్-ఉల్-సలాహ్ ప్రార్థనల సమయంలో లౌడ్ స్పీకర్ల శబ్దాన్ని తగ్గించాలని సూచించింది. పూర్తి స్థాయి సామర్ధ్యంలో మూడో వంతు శబ్ధంతోనే ప్రార్థనలను నిర్వహించుకోవాలని ఆదేశించింది. ఈ మేరకు అన్ని మసీదుల సిబ్బందికి మంత్రిత్వ శాఖ నుంచి ఉత్తర్వ్యులు జారీ అయ్యాయి. పూర్తి స్థాయిలో లౌడ్ స్పీకర్లను ఆపరేట్ చేయటం ద్వారా చుట్టుపక్కల నివాసాల్లో ఉండే పేషెంట్లకు, వృద్ధులకు, చిన్నపిల్లల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తున్న విషయాన్ని మంత్రిత్వ శాఖ ఉత్తర్వ్యుల్లో ప్రస్తావించింది.
తాజా వార్తలు
- ఇల్లు కొంటే మహిళల పేరుపైనే రిజిస్ట్రేషన్!
- IPL 2026: చెన్నై సూపర్ కింగ్స్ పై పంజాబ్ కింగ్స్ ఘన విజయం
- వణికిన ఉత్తర భారత్..ఢిల్లీలో భూకంపం!
- హైదరాబాద్ మెట్రో స్వాధీనం: ఏప్రిల్ 30 వరకు గడువు పొడిగింపు
- తెలుగు అసోసియేషన్ క్రికెట్ లీగ్ సీజన్–3 ఘనవిజయం
- బంగ్లాదేశ్లో ఇంధన ఎమర్జెన్సీ: సాయంత్రం 6 గంటలకే మాల్స్ బంద్!
- ప్రభుత్వ సేవలు ఇక మీ వాట్సాప్లోనే.. ‘Hi’ చెబితే చాలు!
- దుబాయ్ హిందూ దేవాలయం, గురుద్వారా మూసివేత..!!
- ఒమన్- బెలారస్ సంబంధాల పై సమీక్ష..!!
- బహ్రెయిన్ లో టూర్ గైడింగ్ బలోపేతానికి కృషి..!!









