మసీదుల్లో లౌడ్ స్పీకర్లపై పరిమితులు విధించిన సౌదీ
- May 25, 2021
సౌదీ: మసీదుల్లో ప్రార్థనల కోసం వాడే లౌడ్ స్పీకరన్లపై ఇస్లామిక్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పరిమితులు విధించింది. ఇక నుంచి అధాన్, ఇఖామత్-ఉల్-సలాహ్ ప్రార్థనల సమయంలో లౌడ్ స్పీకర్ల శబ్దాన్ని తగ్గించాలని సూచించింది. పూర్తి స్థాయి సామర్ధ్యంలో మూడో వంతు శబ్ధంతోనే ప్రార్థనలను నిర్వహించుకోవాలని ఆదేశించింది. ఈ మేరకు అన్ని మసీదుల సిబ్బందికి మంత్రిత్వ శాఖ నుంచి ఉత్తర్వ్యులు జారీ అయ్యాయి. పూర్తి స్థాయిలో లౌడ్ స్పీకర్లను ఆపరేట్ చేయటం ద్వారా చుట్టుపక్కల నివాసాల్లో ఉండే పేషెంట్లకు, వృద్ధులకు, చిన్నపిల్లల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తున్న విషయాన్ని మంత్రిత్వ శాఖ ఉత్తర్వ్యుల్లో ప్రస్తావించింది.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







