వ్యాక్సినేషన్ ద్వారానే కరోనా నుంచి పూర్తి భద్రత: హెల్త్ మినిస్ట్రీ
- May 25, 2021
మనామా: కరోనా వ్యాక్సినేషన్ బూస్టర్ డోసుల్ని తీసుకోవాల్సిందిగా మినిస్ట్రీ ఆఫ్ హెల్త్, పౌరులు అలాగే నివాసితులకు సూచించింది. కరోనా వైరస్ మీద పోరాటంలో వ్యాక్సినేషన్ ద్వారానే పూర్తి భద్రత లభిస్తుందని మినిస్ట్రీ అభిప్రాయపడింది. వ్యాక్సినేషన్ తీసుకుంటే, చాలా అరుదుగా కరోనా సోకే అవకాశం వుంటుందనీ, కరోనా సోకినా, వ్యాక్సినేషన్ ద్వారా వచ్చే ఇమ్యూనిటీ కారణంగా తీవ్రమైన అనారోగ్య సమస్యలు వుండవని మినిస్ట్రీ పేర్కొంది. కరోనా వల్ల సంభవించిన మరణాల్ని తీసుకుంటే, 95 శాతం వ్యాక్సినేషన్ పొందనివారిలోనే కనిపించిందని గణాంకాలు చెబుతున్నాయి. వ్యాక్సినేషన్ పూర్తి చేసుకున్నవారూ ఫేస్ మాస్కులు ధరించడం, సోషల్ డిస్టెన్సింగ్ పాటించడం చేయాలని మినిస్ట్రీ సూచించింది.
తాజా వార్తలు
- కార్మిక సరఫరా ఏజెన్సీ లైసెన్స్ రద్దు సర్వీస్ డిజిటలైజ్: LMRA
- ఇరాన్ డిప్యూటీ అంబాసిడర్ను పిలిపించి, నిరసన తెలిపిన ఖతార్..!!
- యూఏఈ లాటరీ.. రెండవ Dh30 మిలియన్ల జాక్పాట్ విజేత భారతీయుడు..!!
- అల్ వుస్తాలో నలుగురు ఆసియా జాతీయులు అరెస్టు..!!
- అల్-సల్మీ ఎడారిలో పూడ్చిపెట్టిన భారతీయ ప్రవాసి మృతదేహం లభ్యం..!!
- యూనిఫైడ్ నేషనల్ వీసా ప్లాట్ఫామ్కు కేబినెట్ ఆమోదం..!!
- ఫేక్ డాక్యుమెంట్లతో సిమ్ తీసుకుంటే జైలే..!!
- నకిలీ ‘కన్స్యూమర్ ప్రొటెక్షన్’ లింక్ల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్వ్ సంస్థకు 4 మిలియన్ డాలర్ల కమిట్మెంట్
- అమరావతిలో మరో ఐకానిక్ నిర్మాణం APNRT టవర్!







