వ్యాక్సినేషన్ ద్వారానే కరోనా నుంచి పూర్తి భద్రత: హెల్త్ మినిస్ట్రీ
- May 25, 2021
మనామా: కరోనా వ్యాక్సినేషన్ బూస్టర్ డోసుల్ని తీసుకోవాల్సిందిగా మినిస్ట్రీ ఆఫ్ హెల్త్, పౌరులు అలాగే నివాసితులకు సూచించింది. కరోనా వైరస్ మీద పోరాటంలో వ్యాక్సినేషన్ ద్వారానే పూర్తి భద్రత లభిస్తుందని మినిస్ట్రీ అభిప్రాయపడింది. వ్యాక్సినేషన్ తీసుకుంటే, చాలా అరుదుగా కరోనా సోకే అవకాశం వుంటుందనీ, కరోనా సోకినా, వ్యాక్సినేషన్ ద్వారా వచ్చే ఇమ్యూనిటీ కారణంగా తీవ్రమైన అనారోగ్య సమస్యలు వుండవని మినిస్ట్రీ పేర్కొంది. కరోనా వల్ల సంభవించిన మరణాల్ని తీసుకుంటే, 95 శాతం వ్యాక్సినేషన్ పొందనివారిలోనే కనిపించిందని గణాంకాలు చెబుతున్నాయి. వ్యాక్సినేషన్ పూర్తి చేసుకున్నవారూ ఫేస్ మాస్కులు ధరించడం, సోషల్ డిస్టెన్సింగ్ పాటించడం చేయాలని మినిస్ట్రీ సూచించింది.
తాజా వార్తలు
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!
- పాఠశాలల కోసం ‘బ్యాక్ టు స్కూల్’.. PHCC హెల్త్ క్యాంపెయిన్..!!
- రియాద్లో మహిళను వేధించిన వ్యక్తి అరెస్ట్..!!
- కార్ డ్యాష్బోర్డ్పై పెర్ఫ్యూమ్ బాటిల్ పెడుతున్నారా? జాగ్రత్త..!!
- సౌదీ అరేబియా విదేశాంగ శాఖ సహాయ మంత్రితో భారత రాయబారి భేటీ..!!
- అబుదాబిలో చిన్నారిని వదిలి విదేశాలకు వెళ్లిన తల్లికి Dh80,000 ఫైన్..!!
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్







