8 మంది కోవిడ్ ఉల్లంఘనులకు జైలు, జరిమానా
- May 26, 2021
మనామా: లోవర్ క్రిమినల్ కోర్టు, ఎనిమిది మంది ఉల్లంఘనులకు ఆరు నెలల జైలు శిక్ష అలాగే 1,000 బహ్రెయినీ దినార్స్ నుంచి 3,000 దినార్స్ వరకు జరిమానా విధించింది.తప్పనిసరి క్వారంటైన్ నిబంధనల్ని నిందితులు ఉల్లంఘించినట్లు అభియోగాలు మోపబడ్డాయి నిందితుల మీద. క్వారంటైన్ సమయంలో నిందితులు తమ ఇళ్ళను విడిచి పలు సమయాల్లో బయటకు వెళ్ళారని తేలింది. వారిలో ఇద్దరు కోవిడ్ పాజిటివ్ వ్యక్తులు కావడం గమనార్హం.
తాజా వార్తలు
- కార్మిక సరఫరా ఏజెన్సీ లైసెన్స్ రద్దు సర్వీస్ డిజిటలైజ్: LMRA
- ఇరాన్ డిప్యూటీ అంబాసిడర్ను పిలిపించి, నిరసన తెలిపిన ఖతార్..!!
- యూఏఈ లాటరీ.. రెండవ Dh30 మిలియన్ల జాక్పాట్ విజేత భారతీయుడు..!!
- అల్ వుస్తాలో నలుగురు ఆసియా జాతీయులు అరెస్టు..!!
- అల్-సల్మీ ఎడారిలో పూడ్చిపెట్టిన భారతీయ ప్రవాసి మృతదేహం లభ్యం..!!
- యూనిఫైడ్ నేషనల్ వీసా ప్లాట్ఫామ్కు కేబినెట్ ఆమోదం..!!
- ఫేక్ డాక్యుమెంట్లతో సిమ్ తీసుకుంటే జైలే..!!
- నకిలీ ‘కన్స్యూమర్ ప్రొటెక్షన్’ లింక్ల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్వ్ సంస్థకు 4 మిలియన్ డాలర్ల కమిట్మెంట్
- అమరావతిలో మరో ఐకానిక్ నిర్మాణం APNRT టవర్!







