ఫ్లైట్ బుకింగ్స్ లో మార్పులను జూన్ 30 వరకు పొడిగించిన ఎయిర్ ఇండియా
- May 28, 2021న్యూ ఢిల్లీ: కోవిడ్ మహమ్మారి పరిస్థితుల నేపథ్యంలో ఎయిర్ లైన్స్ ట్రావెల్ ప్లాన్ లో ఇబ్బందులు నెలకొన్న విషయం తెలిసిందే. విమన సర్వీసుల రద్దు నేపథ్యంలో అప్పటికే టికెట్ కొనుగోలు చేసిన ప్రయాణికుల కోసం ఎయిర్ ఇండియా టికెట్ ఛేంజ్ ఆఫర్ ను జూన్ 30 వరకు పొడిగించింది. గడువులోగా విమాన సర్వీసులు ప్రారంభం అయితే..ఒక సారి విమాన టికెట్ తేది, ఫ్లైట్ నెంబర్ ఉచితంగా మార్చుకునేందుకు అవకాశం ఉంటుంది. అలాగే డొమస్టిక్ నెట్వర్క్ లో కూడా మార్పులు చేసుకోవచ్చు. ఈ మేరకు ట్విట్టర్ అకౌంట్లో ఎయిరిండియా వివరాలు వెల్లడించింది.
మరిన్ని వివరాలకు ఈ క్రింద లింకు క్లిక్ చెయ్యండి.
http://www.airindia.in/International-Refunds-And-Travel-Waiver.htm
తాజా వార్తలు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..
- జర్మనీలో విమానాశ్రయం మూసివేత..యూఏఈ ఫ్లైట్స్ ప్రభావితం..!
- సౌదీలో భారీ తుఫానులు..హెచ్చరికలు జారీ
- దుబాయ్లో AI క్యాంపస్ మొదటి దశ ప్రారంభం
- కోల్డ్ కాలింగ్ కోసం రూల్స్, ఫైన్ సెట్
- అంతర్జాతీయ కాల్స్ పట్ల జాగ్రత్త..అథారిటీ హెచ్చరిక
- ఒమన్ లో పెట్టుబడికి అనువైన వాతావరణం..!
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్