తెలంగాణలో లాక్ డౌన్ పొడిగింపు
- May 30, 2021
హైదరాబాద్: తెలంగాణలో జూన్ 10 వరకు లాక్డౌన్ పొడిగించారు.అదే సమయంలో లాక్ డౌన్ మినహాయింపు సమయాన్ని ఉదయం 06:00 నుంచి మధ్యాహ్నం 01:00 గంట వరకు పొడిగిస్తూ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో నిర్ణయించారు. తెలంగాణలో ఈ నెల 12 నుంచి లాక్డౌన్ కొనసాగుతోంది.ఈరోజు వరకూ ఉదయం 06:00 నుంచి 10:00 వరకు మాత్రమే మినహాయింపు ఇచ్చారు.కేబినెట్ నిర్ణయాలపై ఐటీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ట్వీట్ చేశారు.

తాజా వార్తలు
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్గా చాట్జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- పోలీసుల అరాచకాల పై చర్యలు తీసుకోవాలని అభిజీత్ డిప్కే డిమాండ్
- మహిళ హత్య కేసు.. మరణశిక్షను రద్దు చేసిన యూఏఈ సుప్రీంకోర్టు..!!
- పేపర్ లీకేజీలకు చెక్.. కొత్త బిల్లు డ్రాఫ్ట్ విడుదల చేసిన కేంద్రం
- ఎంబసీ సాయం.. తండ్రి అంత్యక్రియలకు హాజరైన మహిళ..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. పర్యాటక ప్రాంతాల్లో భద్రతా చర్యలు ముమ్మరం..!!
- ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పై సోనమ్ వాంగ్చుక్ సంచలన పోస్ట్!







