ఫోన్ స్కామ్: మహిళను మోసం చేసిన కేసులో ఇద్దరికి జైలు శిక్ష
- May 31, 2021
మనామా: ఇద్దరు ఆసియా జాతీయులైన వ్యక్తులకు న్యాయస్థానం జైలు శిక్ష విధించింది. ఏడేళ్ళ జైలు శిక్షను న్యాయస్థానం ఖరారు చేసింది. కేసు వివరాల్లోకి వెళితే, నిందితులు ఓ మహిళను మోసం చేశారు ఫోన్ స్కామ్ ద్వారా. 2,000 బహ్రెయినీ దినార్లను మహిళ నుంచి ఫోన్ స్కామ్ ద్వారా నిందితులు దోచుకున్నట్లు అధికారులు వెల్లడించారు. స్థానిక ఎక్స్ఛేంజ్ కంపెనీ అధికారులుగా తమను తాము పరిచయం చేసుకుని, నిందితులు బాధితురాలి నుంచి డబ్బు కాజేశారు. కార్డు రద్దు చేయబడుతుందంటూ ఆమెను నిందితులు పక్కదోవపట్టించి, బ్యాంకు వివరాలు తెలుసుకుని, ఆమెను మోసం చేశారు నిందితులు.
తాజా వార్తలు
- ఖమ్మంలో డీజీపీ సి.వి.ఆనంద్ క్రైమ్ సమీక్ష..'బ్యాక్ టు బేసిక్స్'తో సమర్థ పోలీసింగ్కు పిలుపు
- భారత్ ను చూసి ఇండోనేషియా ఎంతో నేర్చుకోవాలి: ఇండోనేషియా ప్రెసిడెంట్
- పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యం..దక్షిణ కొరియాలో మంత్రి లోకేశ్ బిజీ షెడ్యూల్
- ఖతార్ లో భవిష్యత్ ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా స్కాలర్షిప్లు..!!
- ప్యాకేజ్ వీసా.. సౌదీ ప్రయాణం మరింత సులభం..!!
- బసవతారకం ఆసుపత్రికి సంజయ్ దత్ రావడం సంతోషకరం: బాలకృష్ణ
- బహ్రెయిన్లో న్యాయ సేవలకు ఈ-పేమెంట్ సర్వీస్..!!
- ఒమన్లో విద్యుత్ కేబుళ్ల చోరీ.. నలుగురి అరెస్టు..!!
- కువైట్లో కార్మికుల హక్కులకు మరింత రక్షణ..!!
- 2029 నాటికి అందుబాటులోకి అబుదాబి ‘స్ఫియర్’..!!







