అన్ని చెల్లింపుల తర్వాతే ఫైనల్ ఎగ్జిట్ వీసాల జారీ
- June 03, 2021
సౌదీ అరేబియా: అన్ని బిల్లులు చెల్లించిన తర్వాతే ప్రవాసీయులకు ఫైనల్ ఎగ్జిట్ వీసా జారీ చేయనున్నట్లు పాస్ పోర్ట్స్ డైరెక్టరేట్ జనరల్ కార్యాలయం ప్రకటించింది. ఫోన్ బిల్లులతో సహా అన్ని బకాయిలు చెల్లించాల్సిందేనని స్పష్టం చేసింది.ఫైనల్ ఎగ్జిట్ వీసా కోసం దరఖాస్తు చేసుకునే నాటికి దరఖాస్తుదారిడి పేరు మీద ఎలాంటి వాహనం రిజిస్ట్రేషన్ అయి ఉండకూడదు.మొత్తం బకాయిలు అన్ని చెల్లించి, తమ పేరు మీదున్న వాహనాల రిజిస్ట్రేషన్లు బదలాయించిన తర్వాతే వీసా జారీ చేస్తామని క్లారిటీ ఇచ్చింది. ఫైనల్ ఎగ్జిట్ వీసా జారీ నుంచి 60 రోజుల పాటు గడువు ఉంటుందని,ఆ నిర్ణీత గడువులోగా దేశం విడిచి వెళ్లాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్గా చాట్జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- పోలీసుల అరాచకాల పై చర్యలు తీసుకోవాలని అభిజీత్ డిప్కే డిమాండ్
- మహిళ హత్య కేసు.. మరణశిక్షను రద్దు చేసిన యూఏఈ సుప్రీంకోర్టు..!!
- పేపర్ లీకేజీలకు చెక్.. కొత్త బిల్లు డ్రాఫ్ట్ విడుదల చేసిన కేంద్రం
- ఎంబసీ సాయం.. తండ్రి అంత్యక్రియలకు హాజరైన మహిళ..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. పర్యాటక ప్రాంతాల్లో భద్రతా చర్యలు ముమ్మరం..!!
- ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పై సోనమ్ వాంగ్చుక్ సంచలన పోస్ట్!







