చిక్కుకుపోయిన భారతీయుల సమస్యలపై రాయబారి చర్చలు
- June 03, 2021
కువైట్: భారత రాయబారి శిబి జార్జి, వర్చువల్ విధానం ద్వారా రాయబారి సమి అబ్దుల్ అజీజ్ అల్ హమాద్ (కాన్సులర్ ఎఫైర్స్ అసిస్టెంట్ ఫారిన్ మినిస్టర్)తో ‘చిక్కుకుపోయిన’ భారతీయుల వలసదారుల సమస్యలపై చర్చించారు. వివిధ కారణాలతో చిక్కుకుపోయిన భారతీయులు, వ్యాక్సినేషన్ సహా పలు అంశాలపై ఈ సందర్భంగా ఇరువురి మధ్యా చర్చ జరిగింది. కువైట్ దేశంలో కేవలం నాలుగు వ్యాక్సిన్లకే ఆమోదం వుందనీ, అయితే భారతీయుల్లో చాలామంది కోవాగ్జిన్ లేదా కోవిషీల్డ్ మాత్రమే తీసుకున్నారని ఈ సందర్భంగా ఇరువురి మధ్య ప్రస్తావనకు వచ్చింది. ద్వైపాక్షిక సంబంధాలు సహా, భారత ఇంజనీర్ల విషయంపైనా చర్చించారు.
తాజా వార్తలు
- సౌదీలో కొత్త జనరల్ ఎడ్యుకేషన్ చట్టానికి ఆమోదం..!!
- సౌదీలో సాటా నైట్ క్రికెట్ టోర్నమెంట్ ఘన విజయం..
- 45 రోజుల పాటు దుబాయ్ ఎయిర్పోర్ట్ ట్రాన్సిట్లో దాక్కున్న డ్రగ్స్ స్మగ్లర్ అరెస్ట్..!!
- దుబాయ్ 'ఇన్వైట్' పథకానికి భారీ స్పందన..48 గంటల్లో 10 వేలకుపైగా దరఖాస్తులు
- బార్డర్ ఎగ్జిట్ రూల్స్, ట్రాఫిక్ ఫైన్స్ పై కువైట్ క్లారిటీ..!!
- హర్మూజ్లో ఉద్రిక్తత..భారతీయ సిబ్బంది ఉన్న గ్యాస్ ట్యాంకర్ లక్ష్యంగా దాడి
- బ్లాక్ సిలో నౌక పై దాడి..భారతీయుడు దుర్మరణం
- విద్యార్థుల కేసు విచారణపై స్పష్టత ఇచ్చిన సీజేఐ సూర్యకాంత్!
- బంగ్లాదేశ్ అధ్యక్షుడి రాజీనామా..
- అమెరికా స్థావరాలకు దూరంగా వెళ్లండి: ఇరాన్ హెచ్చరిక







