కోవిడ్ పేషెంట్లలో 93% వ్యాక్సిన్ తీసుకోని వారే!
- June 06, 2021
కువైట్: వ్యాక్సిన్ తీసుకున్నవారితో పోలిస్తే వ్యాక్సిన్ తీసుకోని వారిపైనే కోవిడ్ ప్రభావం అధికంగా ఉన్నట్లు కువైట్ గణాంకాలు చెబుతున్నాయి. కోవిడ్ తో ఆస్పత్రుల్లో చేరుతున్న వారిలో అధిక శాతం వ్యాక్సిన్ తీసుకోనివారే కావటం గమానార్హం. వ్యాక్సిన్ తీసుకున్న వారు వైరస్ బారిన పడుతున్నా..వారు ఆస్పత్రి వరకు వెళ్లాల్సిన అవసరం లేకుండానే కోలుకుంటున్నారు. ప్రస్తుతం కువైట్ ఆస్పత్రులు, ఐసీయూల్లో చికిత్స పొందుతున్న వారిలో 93% మంది వ్యాక్సిన్ తీసుకోని వారేనని గణాంకాల ద్వారా తెలుస్తోంది. అయితే..వ్యాక్సిన్ ద్వారా 100 శాతం కోవిడ్ ను నియంత్రించే అవకాశాలు లేకున్నా..వైరస్ ప్రభావాన్ని తగ్గించేందుకు దోహదపడుతుందని ఆరోగ్య శాఖ అధికారులు చెబుతున్నారు. కమ్యూనిటీ ఇమ్యూనిటీ సాధించే లక్ష్యాన్ని చేరుకునేందుకు ఇప్పటివరకు వ్యాక్సిన్ తీసుకోని వారు వెంటనే వ్యాక్సిన్ తీసుకోవాలని పిలుపునిచ్చారు.
తాజా వార్తలు
- NEET UG సిలబస్ విడుదల
- తప్పు ఒప్పుకొన్న X..అశ్లీల పోస్టుల తొలగింపు
- అత్యంత ఘనంగా జరిగిన సూపర్ స్టార్ కృష్ణ కాంస్య విగ్రహావిష్కరణ
- మేడారం జాతరలో 30 మెడికల్ క్యాంపులు ఏర్పాటు: మంత్రి రాజనర్సింహ
- APSPDCL కు జాతీయ అవార్డులు
- నా యూట్యూబ్ వీడియోల్లో ప్రతి లైన్ ఫ్యాక్ట్ చెక్ చేసినదే: ధృవ్ రాఠీ
- సోమాలియా సార్వభౌమాధికారానికి OIC మద్దతు..!!
- షార్జాలో తప్పిపోయిన డాగ్..నెల రొజుల తర్వాత దొరికింది..!!
- స్వర్ణభారత్ ట్రస్ట్ ముచ్చింతల్లో సంక్రాంతి సంబరాలు
- ఆర్థిక స్వేచ్ఛ..గల్ఫ్ లో అగ్రస్థానంలో బహ్రెయిన్..!!







