సౌదీ అరేబియా: సెక్యూరిటీ గార్డులపై దాడికి పాల్పడిన వ్యక్తి
- June 08, 2021
సౌదీ అరేబియా: సౌదీ పౌరుడొకర్ని భద్రతా సిబ్బంది అదుపులోకి తీసుకోవడం జరిగింది. నిందితుడు, సెక్యూరిటీ సిబ్బందిపై దాడికి పాల్పడ్డాడు. దమ్మామ్ లోని ఓ షాపింగ్ మాల్ వద్ద నిందితుడు ఈ దాడికి పాల్పడ్డాడు. మాల్ లోకి తన తల్లిని సెక్యూరిటీ సిబ్బంది అనుమతించకపోవడంతో ఆగ్రహించిన ఆ వ్యక్తి ఈ దాడి చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. నిందితుడ్ని విచారణ నిమిత్తం పబ్లిక్ ప్రాసిక్యూషన్ కి అప్పగించారు.
తాజా వార్తలు
- ఖైతాన్–ఎయిర్పోర్ట్ రోడ్ జంక్షన్ తాత్కాలిక మూసివేత..!!
- ఒమన్ చేరుకున్న భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్..!!
- ఇరాన్ దాడులు.. అంతర్జాతీయ జోక్యానికి బహ్రెయిన్ పిలుపు..!!
- జీవన నాణ్యత సూచీలో మెరిసిన ఖతార్.. భారీ పురోగతి..!!
- ఎతిహాద్ రైలు ప్రయాణికులకు బంపరాఫర్.. 25% వరకు ప్రత్యేక తగ్గింపులు..!!
- 'ఏషియా మెడికల్ సిటీ' ప్రాజెక్టుకు అనుమతి లేదు: సౌదీ
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పై ఎయిర్పోర్ట్ అడ్వైజరీ కమిటీ సమావేశం
- రాస్ అల్ ఖైమా రూలర్ ని కలిసిన భారత రాయబారి డాక్టర్ దీపక్ మిట్టల్
- దక్షిణ కొరియా సంస్థతో వ్యూహాత్మక ఒప్పందం
- యూఏఈ–కువైట్ సహకారంపై కీలక చర్చలు







