భారత్ కరోనా అప్డేట్
- June 10, 2021న్యూ ఢిల్లీ: భారత్ లో కరోనా ఉదృతి క్రమంగా తగ్గుతున్న సంగతి తెలిసిందే.4 లక్షల నుంచి లక్ష దిగువకు కేసులు నమోదవుతుండగా,మరణాల సంఖ్య కూడా బాగా తగ్గింది.4 వేల నుంచి రెండు వేలకు తగ్గిపోయింది.అయితే, నిన్నటి డేటా ప్రకారం భారత్ లో 93,896 కేసులు నమోదవ్వగా,మరణాల సంఖ్యమాత్రం ఒక్కసారిగా భారీగా పెరిగింది.దేశంలో 24 గంటల్లో 6,138 మరణాలు సంభవించినట్టు గణాంకాలు చెబుతున్నాయి.భారత్ లో మొత్తం 2,91,82,072 కేసులు నమోదవ్వగా,మొత్తం మరణాల సంఖ్య 3,59,695 చేరినట్టు గణాంకాలు చెబుతున్నాయి. అయితే, కేంద్ర ఆరోగ్యశాఖ ఈ విషయాన్ని అధికారికంగా దృవీకరించాల్సి ఉన్నది.
తాజా వార్తలు
- మళ్లీ టెన్షన్ పెడుతోన్న కరోనా.. సింగపూర్లో వ్యాపిస్తోన్న మహమ్మారి
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు
- సర్వత్రా ఉత్కంఠ..ఇరాన్ అధ్యక్షుడు రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పర్వతాల్లో క్రాష్..
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు