ట్రాఫిక్ సిబ్బందికి ఫేస్ షీల్డ్లను అందజేసిన సీపీ మహేష్ భగవత్
- June 10, 2021హైదరాబాద్: ఈరోజు హీరో మోటార్స్ వారు రాచకొండ ట్రాఫిక్ సిబ్బందికి 2 లక్షల రూపాయల విలువ చేసే 1000 ఫేస్ షీల్డ్ లను రాచకొండ కమీషనర్ మహేష్ భగవత్ కు అందజేశారు.ఈ సందర్భంగా కరోన సమయంలో ట్రాఫిస్ పోలీసులు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని వారికి ఫేస్ షీల్ట్ ను అందించిన హీరో మోటార్స్ యాజమాన్యానికి, తెలంగాణ ఏరియా మేనేజర్ రాం శశి కుమార్కి రాచకొండ సీపీ మహేష్ భగవత్ కృతజ్ఞతలు తెలిపారు. గతంలో హీరో మోటర్ కార్ప్ వారు రూ. 77 లక్షలు ఖర్చు చేసి ఎల్బీ నగర్ లో ట్రాఫిస్ ట్రేనింగ్ సెంటర్ కట్టినారు అని సీపీ గుర్తు చేశారు.
ఈ కార్యక్రమంలో డీసీపీ ట్రాఫిక్ శ్రీనివాస్, ట్రాఫిక్ సిఐలు శ్రీనివాస్ రెడ్డి, జోసెఫ్, సుధీర్ కృష్ణ, రాములు తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- ఇండియా కాదని చైనాలో పర్యటిస్తున్న ఎలాన్ మస్క్..కారణం ఏంటి?
- ‘సబా అల్-అహ్మద్’లో స్వల్ప భూకంపం
- వెదర్ అలెర్ట్.. మే 2న వర్షాలు
- 35కి చేరిన ఫుడ్ పాయిజన్ కేసులు
- వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్కు సయ్యద్ థెయాజిన్
- హోలోగ్రామ్లుగా యూఏఈ ల్యాండ్మార్క్లు..!
- బహ్రెయిన్ లో వారంపాటు 'అస్థిర' వాతావరణం..!
- విద్యార్థిగా గోల్డెన్ వీసా కోసం ఎలా దరఖాస్తు చేయాలి?
- వికలాంగులకు BD1.2 మిలియన్ల వార్షిక సహాయ నిధి
- ఈజిప్టులో నేరం.. కువైట్లో నిందితుడి అరెస్ట్