ఏపీ కరోనా అప్డేట్
- June 12, 2021అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నాయి.ఏపీ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా కరోనా బులెటిన్ ప్రకారం గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 1,08,616 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 6,952 మందికి పాజిటివ్గా తేలింది.మరో 58 మంది కరోనాతో మృతిచెందగా.. నిన్న ఉదయం 9 గంటల నుంచి ఇవాళ ఉదయం 9 గంటల వరకు 11,577 మంది పూర్తిస్థాయిలో కోలుకున్నారు.ప్రకాశం జిల్లాలో 11 మంది, చిత్తూరులో 9, తూర్పు గోదావరిలో ఆరుగురు, అనంతపూర్, కృష్ణా, విశాఖపట్నం జిల్లాలో ఐదుగురు చొప్పున, శ్రీకాకుళం, పశ్చిమ గోదావరిలో నలుగురు చొప్పున, కర్నూలులో ముగ్గురు, గుంటూరు, విజయనగరంలో ఇద్దరు చొప్పున, కడప, నెల్లూరు జిల్లాల్లో ఒక్కొక్కరు మృతి చెందారు.ఇక, ఇప్పటి వరకు రాష్ట్రంలో నిర్వహించిన కరోనా నిర్ధారణ పరీక్షల సంఖ్య 2,03,48,106కు చేరుకున్నట్టు బులెటిన్లో పేర్కొంది ప్రభుత్వం. ఏపీలో ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 18,00,179కు పెరగగా..ప్రస్తుతం యాక్టివ్ కేసులు 91,417..రికవరీ కేసులు 16,96,880కు పెరగగా.. ఇప్పటి వరకు 11,882 మంది కరోనాతో ప్రాణాలు వదిలారు.
తాజా వార్తలు
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్పోర్టులో కలకలం
- తిరుమలలో రెండోరోజు శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు..
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన టాలీవుడ్ డైరెక్టర్స్
- విద్యార్థుల కోసం 400 స్కాలర్షిప్లు
- క్యాన్సర్పై పోరులో ముందడుగు.. IARCలో చేరిన సౌదీ అరేబియా
- రోడ్డు ప్రమాదంలో ఇద్దరు పోలీసులు మృతి
- ఈ-స్కూటర్లకు ట్రాఫిక్ భద్రతా నియమాలు తప్పనిసరి
- దుబాయ్ నివాసితులు dh3000 అదనపు అద్దె చెల్లించాలా?
- మనామా చేరుకున్న HH సయ్యద్ అసద్