ఆస్పత్రుల్లో పెరుగుతున్న కోవిడ్ పేషెంట్ల తాకిడి
- June 13, 2021
ఒమన్: ఒమన్ లో కోవిడ్ వ్యాప్తి కట్టడిలోకి వచ్చిందనుకునేలోపే కొన్ని ప్రాంతాల్లో వైరస్ వ్యాప్తి శరవేగంగా పెరుగుతోంది. వైరస్ బారిన పడి ఆస్పత్రుల్లో చేరుతున్న వారి గణాంకాలే ఈ విషయాన్ని తేటతెల్లం చేస్తున్నాయి. సుల్తానేట్లోని అనేక ఆసుపత్రుల్లోని ఇంటెన్సివ్ కేర్ రూమ్లలో సామర్థ్యాన్ని మించి కోవిడ్ 19 రోగులతో నిండిపోతున్నాయి. ప్రధానంగా సోహార్, నిజ్వా ఆసుపత్రులలో ఆస్పత్రి సామర్ధ్యానికి మించి 157 శాతం రోగులు అడ్మిట్ అవుతున్నారు. ఆరోగ్య మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం, ఆయా ఇంటెన్సివ్ కేర్లో ఇన్పేషెంట్ల సంఖ్య ఆక్యుపెన్సీ రేటుకు 99 శాతానికి చేరుకుంది.
తాజా వార్తలు
- ఖతర్లో సేవలకు తెలంగాణ గల్ఫ్ సమితి అధ్యక్షుడు మైదం మధుకు ఎంబసీ సత్కారం
- IPL 2026: కోల్కతా నైట్ రైడర్స్ కు మరో ఓటమి..
- ఘనంగా జరిగిన ఇండియన్ నేషనల్ సినీ అకాడమీ (INCA) అవార్డ్స్ వేడుక
- హార్ముజ్ జలసంధిని తెరిచిన ఇరాన్
- సీఎం చంద్రబాబు నాయుడుతో డా. శ్రీధర్ బెవర భేటీ
- ఫుజైరా రూలర్ తో యూఏఈ అధ్యక్షుడు భేటీ.. ఫుజైరా పోర్ట్ పరిశీలన
- ఎన్డీఏకి ఎదురుదెబ్బ..వీగిపోయిన మహిళా రిజర్వేషన్ బిల్లు!
- బంగారం దిగుమతుల పై కేంద్రం కీలక నిర్ణయం
- అమెజాన్ ‘AI స్టోర్’ ప్రారంభం
- ఎన్నికల సంఘం కమిషనర్గా అనిల్ చంద్ర పునేఠా నియామకం









