బీజేపీలో చేరిన టీఆర్ఎస్ మాజీ నాయకుడు ఈటల రాజేందర్
- June 14, 2021ఢిల్లీ: తెలంగాణ మాజీ మంత్రి ఈటల రాజేందర్ సోమవారం భారతీయ జనతా పార్టీ (బీజేపీ)లో చేరారు. కేంద్ర మంత్రులు ధర్మేంధ్ర ప్రధాన్, జి. కిషన్ రెడ్డిల సమక్షంలో ఆయన బీజేపీలో చేరారు.
ఈటలతో పాటు మరికొందరు నాయకులు బీజేపీ కండువా కప్పుకున్నారు.
పార్టీ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని కాపాడుకుంటానని, తెలంగాణలో బీజేపీని బలోపేతం చేయడానికి కృషి చేస్తామని ఈటల చెప్పారు. సోమవారం ఉదయం ఈటల ప్రత్యేక విమానంలో హైదరాబాద్ నుంచి దిల్లీకి వచ్చారు. ఆయనతో పాటు మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్రెడ్డి, కరీంనగర్ జడ్పీ మాజీ చైర్పర్సన్ తుల ఉమ, గండ్ర నళిని, ఆర్టీసీ కార్మిక సంఘం నేత అశ్వత్థామరెడ్డి, తదితరులు ఉన్నారు.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ