ఒమన్ లో 300 కి పైగా నీట మునిగిన కేసుల నమోదు..
- June 14, 2021మస్కట్: సివిల్ డిఫెన్స్ మరియు అంబులెన్స్ అథారిటీ (సిడిఎఎ) 2020 సంవత్సరంలో 300 కి పైగా నీట మునిగిన ఘటనలకు సంబంధించిన కేసుల్ని డీల్ చేసింది. మొత్తం 361 ఘటనలు జరిగాయి. 2019 లో ఈ సంఖ్య 369. వ్యాలీలు, డ్యాంలు, నీటి కొలనులు, ఈత కొలనులు, సముద్ర తీర ప్రాంతాల్లో ఈ ఘటనలు జరిగాయి. ప్రజా భద్రతా నిబంధనలు పాటించకపోవడం వల్లే ఈ ఘటనలు జరిగాయి. ప్రమాదాల నివారణకు ప్రతీ ఒక్కరూ భద్రతా నిబంధనలు పాఠించాలి.
తాజా వార్తలు
- ఎన్ఆర్ఐ ఖాతాదారులకు శుభవార్త
- బహ్రెయిన్లో నకిలీ యూనివర్సిటీలపై కొరడా..!
- పాలస్తీనియన్ బిడ్కు UN జనరల్ అసెంబ్లీ మద్దతు
- యూఏఈలో టాప్ 10 ప్రమాదకర రోడ్లు ఇవే..!
- జపాన్లో పర్యటించనున్న సౌదీ యువరాజు
- పార్లమెంటును రద్దు చేసిన కువైట్ ఎమిర్
- ఇజ్రాయెల్ ప్రధాని వ్యాఖ్యలను ఖండించిన యూఏఈ
- ఆర్టీసీ ఉద్యోగులు జీన్స్ ప్యాంట్లు, టీషర్ట్స్ వేసుకోకూడదు: ఎండీ సజ్జనార్
- బంపర్ న్యూస్..బంగారం రేట్ భారీగా తగ్గింది
- ఎన్నికల ప్రచారానికి నేటితో తెర