2 మిలియన్ల మందికి పైగా మొబైల్ ఐడీల యాక్టివేషన్
- June 17, 2021
కువైట్: పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఇన్ఫర్మేషన్ (పిఎసిఐ) వెల్లడించిన వివరాల ప్రకారం 2 మిలియన్ల మందికి పైగా పౌరులు అలాగే రెసిడెంట్స్, కువైట్ మొబైల్ ఐడీ అప్లికేషన్ యాక్టివేట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. సివిల్ ఐడీకి ఇది డిజిటల్ ప్రత్యామ్నాయం.5 ఏళ్ళ లోపు చిన్నారుల సిగ్మెంట్ కోసం పిఎసిఐ ‘యాప్ అప్డేట్’ తీసుకురావాలనుకుంటోంది. ఆండ్రాయిడ్ 8, 9, 10, 11 అలాగే ఐవోఎస్ 11, 12, 13, 14లలో ఈ యాప్ పనిచేస్తుంది.
తాజా వార్తలు
- ఖతార్ లో భవిష్యత్ ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా స్కాలర్షిప్లు..!!
- ప్యాకేజ్ వీసా.. సౌదీ ప్రయాణం మరింత సులభం..!!
- బసవతారకం ఆసుపత్రికి సంజయ్ దత్ రావడం సంతోషకరం: బాలకృష్ణ
- బహ్రెయిన్లో న్యాయ సేవలకు ఈ-పేమెంట్ సర్వీస్..!!
- ఒమన్లో విద్యుత్ కేబుళ్ల చోరీ.. నలుగురి అరెస్టు..!!
- కువైట్లో కార్మికుల హక్కులకు మరింత రక్షణ..!!
- 2029 నాటికి అందుబాటులోకి అబుదాబి ‘స్ఫియర్’..!!
- హైదరాబాద్లో విదేశీ వర్సిటీలు
- కువైట్లో నెల రోజులపాటు క్లీనింగ్ క్యాంపెయిన్..!!
- సౌదీ డిజిటల్ ఆర్థిక వ్యవస్థపై సమగ్ర సర్వే ప్రారంభించిన GASTAT..!!







