ప్రజలు, వాహనాల రాకపోకలపై నిషేధం విధించిన సుప్రీం కమిటీ
- June 19, 2021
మస్కట్: సుప్రీం కమిటీ, మనుషులు అలాగే వాహనాల రాకపోకల్ని రాత్రి 8 గంటల నుంచి ఉదయం 4 గంటల వరకు నిషేధిస్తూ నిర్ణయం తీసుకుంది. అన్ని పబ్లిక్ ప్లేసెస్, కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ మూసివేసి వుంటాయని, ఈ నిషేధం తదుపరి నోటీసు వరకు అమల్లో వుంటుందని సుప్రీం కమిటీ తెలిపింది. మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ మార్గదర్శనంలో హెల్త్ సెక్టార్ ఇనిస్టిట్యూషన్స్ నేషనల్ ఇమ్యునైజేషన్ కార్యక్రమాన్ని కొనసాగిస్తుందని సుప్రీం కమిటీ పేర్కొంది. టార్గెట్ గ్రూపులకు చెందినవారు వ్యాక్సినేషన్ తీసుకోవడానికి స్వచ్ఛందంగా ముందుకు రావాలని కమిటీ కోరింది.
తాజా వార్తలు
- ఫిలిప్పీన్స్లోని బొంగావోలో అర్ధరాత్రి మంటలు: 1,000 కి పైగా ఇళ్లు దగ్ధం
- భారతీయ ఉపాధ్యాయురాలిని అత్యుత్తమ పురస్కారంతో సత్కరించిన దుబాయ్ క్రౌన్ ప్రిన్స్..
- DPDP గడువు కుదింపుతో భారత స్టార్టప్ పర్యావరణ వ్యవస్థకు సవాళ్లు
- ఇది సభ సంప్రదాయం కాదు: స్పీకర్ ఓం బిర్లా
- ఐఐటీ హైదరాబాద్లో ప్రాజెక్ట్ స్టాఫ్ పోస్టులు
- అక్రమ మద్యం రహిత రాష్ట్రంగా ఘనత సాధించిన ఏపీ: మంత్రి రవీంద్ర
- జర్నలిస్టుల కుటుంబాలకు అండగా మీడియా అకాడమీ..రూ.లక్ష ఆర్థిక సహాయం
- బొగ్గు గనిలో పేలుడు 10 మంది మృతి మేఘాలయలో విషాదం!
- సైబర్ మోసాలకు చెక్.. వింగో యాప్ క్లోజ్!
- స్కూల్ అడ్మిషన్స్..కొత్త కట్ ఆఫ్ తేదీ పై పేరెంట్స్ ఆందోళన..!!







