ఆ దేశంలో సమస్యగా మారుతున్న ఎలుకలు
- June 19, 2021
కువైట్: కువైట్ దేశంలో పలు ప్రాంతాల్లో ఎలుకల సంఖ్య అనూహ్యంగా పెరుగుతుండడం పట్ల ఆందోళన వ్యక్తమవుతోంది. కరోనా పాండమిక్ నేపథ్యంలో ఎలుకలు పెద్దయెత్తున సంతతి పెంచుకుని, ఇతర ప్రాంతాలకు వ్యాపిస్తుండడం పట్ల ప్రజల్లో భయాందోళనలు కలుగుతున్నాయి. సంబంధిత అథారిటీస్, ఎలుకలను నివారించడానికి తగిన చర్యలు చేపడుతున్నట్లు మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ పేర్కొంది. చెత్త డబ్బాలు, నిర్మాణ ప్రాంతాల్లోని చెత్త.. ఎలుకలకు ఆవాసాలుగా మారుతూ, వాటి సంతతి పెరగడానికి కేంద్రాలవుతున్నాయి.
తాజా వార్తలు
- ఫిలిప్పీన్స్లోని బొంగావోలో అర్ధరాత్రి మంటలు: 1,000 కి పైగా ఇళ్లు దగ్ధం
- భారతీయ ఉపాధ్యాయురాలిని అత్యుత్తమ పురస్కారంతో సత్కరించిన దుబాయ్ క్రౌన్ ప్రిన్స్..
- DPDP గడువు కుదింపుతో భారత స్టార్టప్ పర్యావరణ వ్యవస్థకు సవాళ్లు
- ఇది సభ సంప్రదాయం కాదు: స్పీకర్ ఓం బిర్లా
- ఐఐటీ హైదరాబాద్లో ప్రాజెక్ట్ స్టాఫ్ పోస్టులు
- అక్రమ మద్యం రహిత రాష్ట్రంగా ఘనత సాధించిన ఏపీ: మంత్రి రవీంద్ర
- జర్నలిస్టుల కుటుంబాలకు అండగా మీడియా అకాడమీ..రూ.లక్ష ఆర్థిక సహాయం
- బొగ్గు గనిలో పేలుడు 10 మంది మృతి మేఘాలయలో విషాదం!
- సైబర్ మోసాలకు చెక్.. వింగో యాప్ క్లోజ్!
- స్కూల్ అడ్మిషన్స్..కొత్త కట్ ఆఫ్ తేదీ పై పేరెంట్స్ ఆందోళన..!!







