ఆ దేశంలో సమస్యగా మారుతున్న ఎలుకలు
- June 19, 2021
కువైట్: కువైట్ దేశంలో పలు ప్రాంతాల్లో ఎలుకల సంఖ్య అనూహ్యంగా పెరుగుతుండడం పట్ల ఆందోళన వ్యక్తమవుతోంది. కరోనా పాండమిక్ నేపథ్యంలో ఎలుకలు పెద్దయెత్తున సంతతి పెంచుకుని, ఇతర ప్రాంతాలకు వ్యాపిస్తుండడం పట్ల ప్రజల్లో భయాందోళనలు కలుగుతున్నాయి. సంబంధిత అథారిటీస్, ఎలుకలను నివారించడానికి తగిన చర్యలు చేపడుతున్నట్లు మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ పేర్కొంది. చెత్త డబ్బాలు, నిర్మాణ ప్రాంతాల్లోని చెత్త.. ఎలుకలకు ఆవాసాలుగా మారుతూ, వాటి సంతతి పెరగడానికి కేంద్రాలవుతున్నాయి.
తాజా వార్తలు
- సీజ్ ఫైర్.. 2-3 నెలల్లో ప్రయాణికుల్లో విశ్వాసం..!!
- సౌదీ ఇంధన కేంద్రాలపై ఇరాన్ దాడులు..బహ్రెయిన్ ఫైర్..!!
- యుద్ధ విరమణ..యూఏఈ, కువైట్, బహ్రెయిన్ పై ఆగని దాడులు..!!
- 42 భవనాలు నేలమట్టం..కువైట్ మున్సిపాలిటీ ఆదేశాలు..!!
- ఖతార్ లో భారీ వర్షాలు..సేఫ్టీ గైడ్ లైన్స్ జారీ..!!
- భారతదేశంలోని 9 నగరాలకు జజీరా విమాన సర్వీసుల తాత్కాలిక రద్దు
- అనంతపురాన్ని సేవతో మార్చిన ఫాదర్ విన్సెంట్ ఫెరర్ జయంతి నేడు
- విద్యాభివృద్ధికి రూ.110 కోట్లు.. ముందుకొచ్చిన కార్పొరేట్ సంస్థలు
- కేరళ, అస్సాం, పుదుచ్చేరిలో పోలింగ్.. ఓటేసిన ప్రముఖులు..
- లూలు మాల్కు భూకేటాయింపు రద్దు









