గోడౌన్లో భారీ అగ్నిప్రమాదం..ఒకరు మృతి, ఇద్దరికి గాయాలు
- June 20, 2021
కువైట్: షువైఖ్ పారిశ్రామిక ప్రాంతంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరో ఇద్దరు గాయపడినట్లు కువైట్ ఫైర్ ఫోర్స్ వెల్లడించింది. ప్రమాదంలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయని, మృతుని వివరాలు తెలియాల్సి ఉందని అధికారులు తెలిపారు. ప్రమాదం చోటు చేసుకున్న గోడౌన్ ప్రాంతం 10,000 చదరపు మీటర్లు విస్తరించి ఉండటంతో మంటలను అదుపు చేసేందుకు ఫైర్ ఫోర్స్ కు చెందిన ఏడు బృందాలు శ్రమించాల్సి ఉంచింది. షువైఖ్ ఇండస్ట్రియల్ ఏరియాతో పాటు సభాన్, సల్మియా, అర్దియా, మిన అబ్ధుల్లా ఫైర్ బృందాలు తరలొచ్చాయి. ఇదిలాఉంటే ప్రమాదానికి సంబంధించి కారణాల కనక్కుకునేందుకు దర్యాప్తు ప్రారంభించినట్లు కువైట్ ఫైర్ ఫోర్స్ వెల్లడించింది.
తాజా వార్తలు
- ఏవియేషన్ విద్యార్థులకు అంతర్జాతీయ ఇంటర్న్షిప్ అవకాశం
- యూఏఈలో పర్యటించనున్న కేంద్ర మంత్రి జైశంకర్
- సీఎం రేవంత్ రెడ్డితో టాటా లాక్హీడ్ మార్టిన్ ఎండీ భేటీ
- కాగజ్నగర్ రైల్వే బ్రిడ్జి నిర్మాణంలో ప్రమాదం
- అమెరికా-ఇరాన్ కాల్పుల విరమణ..స్వాగతించిన భారత్
- పిల్లలను కొట్టొద్దు..పేరెంట్స్ కు దుబాయ్ పోలీసులు సలహా..!!
- 24వేల రవాణా సంస్థలను హెచ్చరించిన TGA..!!
- టూర్ ఆఫ్ ఫ్లాండర్స్ సైక్లిస్టులకు జరిమానాలు..!!
- వదంతులను నమ్మొద్దు..ప్రజలకు క్యాబినెట్ విజ్ఞప్తి..!!
- ఖతార్ లో విద్యాసంస్థల సెలవులు పొడిగింపు..!!









