ఆదిత్య 369 సీక్వెల్ మోక్షజ్ఞతో కలిసి నటిస్తా :బాలకృష్ణ
- March 07, 2016
ఆదిత్య 369 సీక్వెల్ రావడానికి మరికొంత సమయం పడుతుందని, అందులో మోక్షజ్ఞతో కలిసి నటిస్తానని సినీ నటుడు నందమూరి బాలకృష్ణ తెలిపారు. వందో సినిమాకు రెండు కథలు సిద్ధ మయ్యాయని, కృష్ణవంశీ దర్శకత్వంలో రైతు, క్రిష్ దర్శకత్వంలో గౌతమీపుత్ర శాతకర్ణి కథలు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. వీటిలో ఏది ముందు ఏది తర్వాత అన్నది నిర్ణయం కావాలని, అమావాస్య తర్వాత దీనిపై స్పష్టత వస్తుందన్నారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







