రాత్రి వేళలో జనసంచారం పై ఆంక్షలు

- June 21, 2021 , by Maagulf
రాత్రి వేళలో జనసంచారం పై ఆంక్షలు

ఒమన్: కోవిడ్ వ్యాప్తి నియంత్రణకు మళ్లీ ఆంక్షలను కఠినతరం చేయాలని సుప్రీం కమిటీ సూచించింది. కమిటీ సూచనలకు అనుగుణంగా రాత్రి వేళల్లో పాక్షిక కర్ఫ్యూను విధించింది ప్రభుత్వం. రాత్రి 8 గంటల నుంచి తెల్లవారుజాము 4 గంటల వరకు జనసంచారాన్ని, వాహనాల రాకపోకల్ని నిషేధించింది. అలాగే అన్ని వాణిజ్య కేంద్రాలు, పబ్లిక్ ప్రాంతాలను మూసివేయాలని ఆదేశించింది. అయితే..హోమ్ డెలివరికి మాత్రం అనుమతి ఇస్తున్నట్లు వెల్లడించింది. అయితే..గతంలో ఆంక్షల నుంచి మినహాయింపు పొందిన అత్యవసర సర్వీసులు, ఇతర సంస్థలకు యథావిధిగా మినహాయింపు ఉంటుంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com