రాత్రి వేళలో జనసంచారం పై ఆంక్షలు
- June 21, 2021
ఒమన్: కోవిడ్ వ్యాప్తి నియంత్రణకు మళ్లీ ఆంక్షలను కఠినతరం చేయాలని సుప్రీం కమిటీ సూచించింది. కమిటీ సూచనలకు అనుగుణంగా రాత్రి వేళల్లో పాక్షిక కర్ఫ్యూను విధించింది ప్రభుత్వం. రాత్రి 8 గంటల నుంచి తెల్లవారుజాము 4 గంటల వరకు జనసంచారాన్ని, వాహనాల రాకపోకల్ని నిషేధించింది. అలాగే అన్ని వాణిజ్య కేంద్రాలు, పబ్లిక్ ప్రాంతాలను మూసివేయాలని ఆదేశించింది. అయితే..హోమ్ డెలివరికి మాత్రం అనుమతి ఇస్తున్నట్లు వెల్లడించింది. అయితే..గతంలో ఆంక్షల నుంచి మినహాయింపు పొందిన అత్యవసర సర్వీసులు, ఇతర సంస్థలకు యథావిధిగా మినహాయింపు ఉంటుంది.
తాజా వార్తలు
- నకిలీ కరెన్సీ కలిగి ఉన్నందుకు 3 ఏళ్ల జైలు శిక్ష..!!
- పాస్పోర్ట్ సేవలు వేగవంతం..కాజ్వే వద్ద సిబ్బందికి ఎలక్ట్రిక్ స్కూటర్లు..!!
- యుద్ధ నివారణకు ప్రయత్నించినా..గల్ఫ్ దేశాల పై ఇరాన్ దాడి చేసింది..!!
- ఒమన్లో వైమానిక కార్యకలాపాలను నివేదించాలని ప్రజలకు విజ్ఞప్తి..!!
- హకీమ్ డిజిటల్ ప్లాట్ఫామ్..తగ్గిన వెయిటింగ్ టైమ్: QRCS
- సంతానశెల్వానికి ఏడాదిపాటు సాలరీ చెల్లించనున్న 'అల్ థికా గ్రూప్'..!!
- పిన్ లేకుండానే UPI పేమెంట్స్..
- రేపే RBI పాలసీ నిర్ణయం..
- తిరుమల భక్తులకు గుడ్ న్యూస్
- మహిళా సంఘాలకు మరో తీపి కబురు తెలిపిన రేవంత్ ప్రభుత్వం









