రాత్రి వేళలో జనసంచారం పై ఆంక్షలు
- June 21, 2021
ఒమన్: కోవిడ్ వ్యాప్తి నియంత్రణకు మళ్లీ ఆంక్షలను కఠినతరం చేయాలని సుప్రీం కమిటీ సూచించింది. కమిటీ సూచనలకు అనుగుణంగా రాత్రి వేళల్లో పాక్షిక కర్ఫ్యూను విధించింది ప్రభుత్వం. రాత్రి 8 గంటల నుంచి తెల్లవారుజాము 4 గంటల వరకు జనసంచారాన్ని, వాహనాల రాకపోకల్ని నిషేధించింది. అలాగే అన్ని వాణిజ్య కేంద్రాలు, పబ్లిక్ ప్రాంతాలను మూసివేయాలని ఆదేశించింది. అయితే..హోమ్ డెలివరికి మాత్రం అనుమతి ఇస్తున్నట్లు వెల్లడించింది. అయితే..గతంలో ఆంక్షల నుంచి మినహాయింపు పొందిన అత్యవసర సర్వీసులు, ఇతర సంస్థలకు యథావిధిగా మినహాయింపు ఉంటుంది.
తాజా వార్తలు
- ఉక్రెయిన్లో శాంతి చర్చల ముందు రష్యా డ్రోన్ దాడి..15 మంది మృతి
- 30వేల మందికి లేఆఫ్స్ ఇవ్వనున్న ఒరాకిల్
- హైదరాబాద్ లో పెరుగుతున్న ఎండలు
- ఇందిరమ్మ ఇళ్లకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- భారత్తో ఆడొద్దు.. పాక్ ప్రభుత్వ నిర్ణయం పై ఐసీసీ రియాక్షన్ ఇదే
- ఏకైక గ్రౌండ్ హ్యాండ్లింగ్ ప్రొవైడర్గా కువైట్ ఎయిర్వేస్..!!
- సౌదీలో హెయిలింగ్ డ్రైవర్ల కోసం ఫేషియల్ రికగ్నిషన్..!!
- కార్మికులు ఏడాది సర్వీస్ తర్వాత యజమానులను మార్చుకోవచ్చు..!!
- భారత బడ్జెట్ 2026: ఎన్నారై పెట్టుబడులకు ఊతం..!!
- నాగా అల్ సహ్లా స్ట్రీట్ తాత్కాలిక మూసివేత..!!







