ఏడాది చివరినాటికి పర్మినెంట్ గా 80% రిమోట్ లిటిగేషన్ సర్వీసులు
- June 21, 2021
యూఏఈ: న్యాయవ్యవస్థలో వేగవంతమైన సేవలు అందించే లక్ష్యంతో ఈ ఏడాది చివరి నాటికి రిమోట్ లిటిగేషన్ సేవలను మరింతగా విస్తృతం చేస్తోంది. 2021 చివరి నాటికి దాదాపు 80 శాతంపైగా రిమోట్ లిటిగేషన్ సెషన్స్ నిర్వహించేలా న్యాయవ్యవస్థను తీర్చిదిద్దనున్నట్లు యుఎఇ ఉపాధ్యక్షుడు, ప్రధాని షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ వెల్లడించారు. కోవిడ్ 19 నేపథ్యంలో ఏర్పడిన సవాళ్లను అధిగమించి రిమోట్ లిటిగేషన్ విధానాన్ని అడాప్ట్ చేసుకోవటంలో యూఏఈ విజయవంతం అయ్యిందని తెలిపారు. అదే అనుభవంతో రానున్న రోజుల్లో అత్యంత సమర్ధవంతమైన, పారదర్శకమైన, వేగవంతమైన న్యాయ సేవలు అందించేలా రిమోట్ లిటిగేషన్ సర్వీసు దోహదపడేలా సిద్ధం అవుతున్నామని వివరించారు.
తాజా వార్తలు
- ఏకైక గ్రౌండ్ హ్యాండ్లింగ్ ప్రొవైడర్గా కువైట్ ఎయిర్వేస్..!!
- సౌదీలో హెయిలింగ్ డ్రైవర్ల కోసం ఫేషియల్ రికగ్నిషన్..!!
- కార్మికులు ఏడాది సర్వీస్ తర్వాత యజమానులను మార్చుకోవచ్చు..!!
- భారత బడ్జెట్ 2026: ఎన్నారై పెట్టుబడులకు ఊతం..!!
- నాగా అల్ సహ్లా స్ట్రీట్ తాత్కాలిక మూసివేత..!!
- క్రిటికల్ కేసుల రవాణాకు కొత్త టెక్నాలజీ..SQUH
- అంబటి రాంబాబు ఇంటి పై దాడి..హైకోర్టు సీరియస్
- ఇది ఫార్వర్డ్ లుకింగ్ బడ్జెట్: సీఎం చంద్రబాబు
- టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ బదిలీ...రవిచంద్రకు బాధ్యతలు
- ఫోన్ ట్యాపింగ్ కేసు.. KCR విచారణ ప్రారంభం







