ఈపీఎఫ్ పై పన్ను ప్రతిపాదనను ఉపసంహరించుకున్నట్లు జైట్లీ...
- March 08, 2016
ఈపీఎఫ్పై పన్ను ప్రతిపాదనను కేంద్రం ఉపసంహరించుకుంది. ఈ మేరకు లోక్సభలో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్జైట్లీ ప్రకటించారు. 2016-17 వార్షిక బడ్జెట్ సందర్భంగా ఈపీఎఫ్ పై పన్ను విధిస్తున్నట్లు జైట్లీ ప్రకటించిన విషయం విదితమే. బడ్జెట్ ప్రవేశపెట్టిన రోజు నుంచి అన్ని వర్గాల నుంచి విమర్శలు వెలువెత్తాయి. ఈపీఎఫ్ పై పన్ను ప్రతిపాదనను ఉపసంహరించుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. విమర్శలు భారీ స్థాయిలో వెలువెత్తడంతో ఈపీఎఫ్ పై పన్ను ప్రతిపాదనను ఉపసంహరించుకున్నట్లు జైట్లీ ప్రకటించారు.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక
- స్పైస్జెట్లో భారీ లేఆఫ్స్…500 మందికి షాక్
- హోర్ముజ్, లెబనాన్ సీజ్ ఫైర్ పై అమెరికా, సౌదీ చర్చలు..!!
- ఇరాన్ ఎయిర్ స్పేస్ పాక్షికంగా రీ ఓపెన్..!!
- రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఇదే అత్యంత తీవ్రమైనది..!!
- జాయెద్ ఎయిర్పోర్ట్..బోర్డింగ్ పాస్ లేకుండానే టెర్మినల్ సౌకర్యాలు పొందే అవకాశం..!!
- సమైల్ గవర్నరేట్లో నడిరోడ్డుపై కారు దగ్ధం..!!









