తెలంగాణలో కరోనా కేసుల వివరాలు
- June 23, 2021
హైదరాబాద్: తెలంగాణలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,114 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీనితో రాష్ట్రంలో మొత్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 6,16,688కి చేరింది. ఇందులో16,462 యాక్టివ్ కేసులు ఉన్నాయి. అటు గడిచిన 24 గంటల్లో 1,280మంది వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ కాగా.. ఇప్పటి వరకు మొత్తం 5,96,628 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.ఇదిలావుంటే 12 మంది మరణించారు. దీనితో రాష్ట్రవ్యాప్తంగా మృతుల సంఖ్య 3598కి చేరింది.ఇక నిన్న ఒక్క రోజే 1,18,109 శాంపిల్స్ పరీక్షించగా.. మొత్తంగా టెస్టుల సంఖ్య 1,78,88,192కి చేరింది.
జిల్లాల వారీగా కేసుల వివరాలు ఇలా ఉన్నాయి..
ఆదిలాబాద్:2, భద్రాద్రి కొత్తగూడెం:59, GHMC:129, జగిత్యాల:23, జనగాం:11, జయశంకర్ భూపాలపల్లి:21, గద్వాల్:7, కామారెడ్డి:3, కరీంనగర్:69, ఖమ్మం:69, ఆసిఫాబాద్:3, మహబూబ్ నగర్:23, మహబూబాబాద్:44, మంచిర్యాల:49, మెదక్:8, మేడ్చల్:58, ములుగు:24, నాగర్ కర్నూల్:12, నల్గొండ:72, నారాయణపేట:6, నిర్మల్:3, నిజామాబాద్:8, పెద్దపల్లి:53, రాజన్న సిరిసిల్ల:16 , రంగారెడ్డి:75, సంగారెడ్డి:16, సిద్ధిపేట:44, సూర్యాపేట:69, వికారాబాద్:14, వనపర్తి: 17, వరంగల్ రూరల్:16, వరంగల్ అర్బన్:53, యదాద్రి భోనగిరిలో 35 కేసులు నమోదయ్యాయి.
తాజా వార్తలు
- 'రైల్ వన్’ యాప్లో ఉచిత OTT వినోదం!
- ‘దివ్యాంగ శక్తి’ పథకాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు..
- ఢిల్లీలో ఘోర అగ్నిప్రమాదం..ఆరుగురు సజీవదహనం!
- తెలంగాణలో 4 రోజులు భారీ వర్షాల హెచ్చరిక
- ఫుజైరాలో విదేశీ మీడియా సంస్థ కోసం వీడియో షూట్..వ్యక్తి అరెస్టు..!!
- అక్రమ ఒబెసిటీ ఆపరేషన్స్..జెడ్డాలోని కేంద్రం సీజ్..!!
- Skytrax అవార్డులు, Expo నుండి వైదొలిగిన హమద్ ఎయిర్ పోర్ట్..!!
- ప్రాంతీయ పరిణామాలపై బహ్రెయిన్, జోర్డాన్ చర్చలు..!!
- ల్యాండ్ పోర్టుల ద్వారా నిరాటకంగా చేపల దిగుమతులు..!!
- వైమానిక దాడిలో ఇరాన్ భద్రతా చీఫ్ మృతి









