వ్యాక్సిన్ కు ముందు పెయిన్ కిల్లర్స్ తీసుకోవద్దన్న WHO
- June 26, 2021
జెనీవా: కోవిడ్ వ్యాక్సిన్ తీసుకునే ముందు పెయిన్ కిల్లర్స్ తీసుకోవటం మంచిది కాదని ప్రపంచ ఆరోగ్య సంస్థ-WHO వెల్లడించింది. వ్యాక్సిన్ కు ముందు పెయిన్ కిల్లర్స్ తీసుకోవటం వల్ల వ్యాక్సిన్ సామర్ధ్యంపై ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయని తెలిపింది. కోవిడ్ వ్యాక్సిన్ తో తలనొప్పి, జ్వరం, ఒంటి నొప్పులు వంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయన్న విషయం తెలిసిందే. అయితే వ్యాక్సిన్ తీసుకోక ముందే పెయిన్ కిల్లర్స్ తీసుకుంటే..సైడ్ ఎఫెక్ట్స్ ఉండవంటూ జరుగుతున్న ప్రచారాన్ని తప్పుబడుతూ WHO ఈ ప్రకటన వెలువరించింది. అయితే..వ్యాక్సిన్ తీసుకున్నాక మాత్రం సైడ్ ఎఫెక్ట్స్ నియంత్రణకు పారాసిట్మాల్ లేదా ఇతర పెయిన్ కిల్లర్స్ తీసుకోవచ్చని WHO స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- ఖతార్ లో భవిష్యత్ ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా స్కాలర్షిప్లు..!!
- ప్యాకేజ్ వీసా.. సౌదీ ప్రయాణం మరింత సులభం..!!
- బసవతారకం ఆసుపత్రికి సంజయ్ దత్ రావడం సంతోషకరం: బాలకృష్ణ
- బహ్రెయిన్లో న్యాయ సేవలకు ఈ-పేమెంట్ సర్వీస్..!!
- ఒమన్లో విద్యుత్ కేబుళ్ల చోరీ.. నలుగురి అరెస్టు..!!
- కువైట్లో కార్మికుల హక్కులకు మరింత రక్షణ..!!
- 2029 నాటికి అందుబాటులోకి అబుదాబి ‘స్ఫియర్’..!!
- హైదరాబాద్లో విదేశీ వర్సిటీలు
- కువైట్లో నెల రోజులపాటు క్లీనింగ్ క్యాంపెయిన్..!!
- సౌదీ డిజిటల్ ఆర్థిక వ్యవస్థపై సమగ్ర సర్వే ప్రారంభించిన GASTAT..!!







