వ్యాక్సిన్ కు ముందు పెయిన్ కిల్లర్స్ తీసుకోవద్దన్న WHO
- June 26, 2021
జెనీవా: కోవిడ్ వ్యాక్సిన్ తీసుకునే ముందు పెయిన్ కిల్లర్స్ తీసుకోవటం మంచిది కాదని ప్రపంచ ఆరోగ్య సంస్థ-WHO వెల్లడించింది. వ్యాక్సిన్ కు ముందు పెయిన్ కిల్లర్స్ తీసుకోవటం వల్ల వ్యాక్సిన్ సామర్ధ్యంపై ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయని తెలిపింది. కోవిడ్ వ్యాక్సిన్ తో తలనొప్పి, జ్వరం, ఒంటి నొప్పులు వంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయన్న విషయం తెలిసిందే. అయితే వ్యాక్సిన్ తీసుకోక ముందే పెయిన్ కిల్లర్స్ తీసుకుంటే..సైడ్ ఎఫెక్ట్స్ ఉండవంటూ జరుగుతున్న ప్రచారాన్ని తప్పుబడుతూ WHO ఈ ప్రకటన వెలువరించింది. అయితే..వ్యాక్సిన్ తీసుకున్నాక మాత్రం సైడ్ ఎఫెక్ట్స్ నియంత్రణకు పారాసిట్మాల్ లేదా ఇతర పెయిన్ కిల్లర్స్ తీసుకోవచ్చని WHO స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- ప్రధాని మోదీ సరికొత్త రికార్డు
- తెలంగాణలో కొత్త డ్రైవింగ్ లైసెన్స్ రూల్స్
- కేరళంలో షిగెల్లా వ్యాధి..
- నంది అవార్డుల పునరుద్ధరణపై మంత్రి కీలక ప్రకటన
- ఈద్ డ్రా..విజేతల నంబర్లను వెల్లడించిన యూఏఈ లాటరీ..!!
- హవల్లీ, ఫర్వానియాల్లో వాణిజ్య మంత్రిత్వ శాఖ విస్తృత తనిఖీలు..!!
- ప్రాంతీయ భద్రత పై బహ్రెయిన్-ఈజిప్ట్ చర్చలు..!!
- దక్షిణ అల్ బతినాలో ఇద్దరు మృతి..ఒకరు సేఫ్..!!
- iPhoneలను వెంటనే అప్డేట్ చేసుకోవాలన్న ఖతార్ NCSA..!!
- మిడిలీస్టులోనే అతిపెద్ద వాటర్ పార్క్ కిద్దియాలో సాఫ్ట్ లాంచ్..!!









